Homeక్రీడలుఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ లో జ్యూడిషియల్ XI టీం ఘన విజయం సిపి XI...

ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ లో జ్యూడిషియల్ XI టీం ఘన విజయం సిపి XI టీం వర్సెస్ జ్యూడిషియల్ XI టీం జట్ల మధ్య జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ లో జ్యూడిషియల్ టీం ఘన విజయం సాధించింది. 

నిజామాబాద్ జిల్లా నేడు ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నీ జన్కంపేట్ వద్ద గల పోలీస్ శిక్షణ కేంద్రం(CTC) లోని పరేడ్ గ్రౌండ్లో శనివారం పోలీస్ టీం మరియు జ్యూడిషియల్ టీం ల మధ్య పెండ్లి క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. మొదట టాస్ గెలిచి పోలీస్ టీం బ్యాటింగ్ ను ఎంచుకున్నారు. నిర్ణీత 12 ఓవర్ ల లో పోలీస్ టీం 8 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేశారు. పోలీస్ టీం లో బ్యాటింగ్ చేసిన రిజర్వ్ ఇన్స్పెక్టర్ సతీష్ 59 పరుగు లు చేసి నాట్ అవుట్ గా నిలిచారు. సెకండ్ బ్యాటింగ్ కు దిగిన జ్యూడిషియల్ జట్టు నిర్ణీత 11.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. ఉదయ కృష్ణ 3 ఓవర్లు వేసి ప్రతి ఓవర్ లో ఒక వికెట్ చొప్పున మూడు వికెట్లు తీశారు. జ్యూడిషల్ జట్టు పోలీస్ జట్టు పై విజయం సాధించారు.  ఈ సందర్భంగా *జిల్లా జడ్జి  భారత లక్ష్మి*  ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు మరియు రన్నరప్ టీంకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం మాట్లాడిన జడ్జి  క్రీడలు మన జీవితంలో ఎంతో ముఖ్యమని తెలిపారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కూడా అందిస్తాయని చెప్పారు. పోలీస్ శాఖ మరియు న్యాయ విభాగం సభ్యులు అనునిత్యం ఎంతో బిజీ గా విధుల్లో ఉంటూ తమ సమయం కేటాయించి క్రీడల్లో పాల్గొనడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇలాంటి క్రీడా కార్యక్రమాలు పరస్పర సౌహార్దాన్ని పెంపొందించి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయని జడ్జి  ఆశాభావం వ్యక్తం చేశారు. చివరగా, భవిష్యత్తులో కూడా ఇలాంటి స్నేహపూర్వక మ్యాచ్‌లు మరిన్ని నిర్వహించాలని సూచించారు.  కోర్టు లో విధులు సక్రమంగా నిర్వహించే పోలీస్ సిబ్బందికి క్యాష్ రివార్డ్ జిల్లా జడ్జ్ చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో  నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి సాయి చైతన్య, ఐ.పీ.ఎస్., 1st ఎ.డి.జె హరీష మరియు IV వ ఎ.డి.జె  దుర్గా ప్రసాద్ , 1వ ఎ.డి.ఎమ్  కుష్బూ , శ్రీనివాస్ , హరీష్ , అదనపు డీసీపీ (అడ్మిన్)  జి.బస్వారెడ్డి , నిజామాబాద్ ఏసిపి  బి. ప్రకాష్ , బోధన్ ఏసిపి శ్రీనివాస్ , ఆర్మూర్ ఏసిపి  వెంకట్ రెడ్డి , మరియు సిఐలు , రిజర్వ్ ఇన్స్పెక్టర్లు , ఎస్సైలు మరియు మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ లు , రాజేశ్వర్ ,దయాకర్ గౌడ్, వసంత్ తదితరులు పాల్గొనడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి కృషి అర్బన్ ఎమ్మెల్యే తో మాజీ సైనికుల సంక్షేమ సంఘం భేటీ..

0
మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి కృషి  అర్బన్ ఎమ్మెల్యే తో మాజీ సైనికుల సంక్షేమ సంఘం భేటీ.. ఇందూరు: మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే...

ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు

0
ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు శుక్రవారం : 24/04/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  ధర్పల్లి మండలంలోని నడిమి తండాలో శ్రీ జగదాంబ మాత, సేవలాల్ మహారాజ్, రామ్ రామ్...

ధర్పల్లిలో ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం

0
ధర్పల్లిలో ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం శుక్రవారం : 24/04/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్యదర్శి మాట్లాడుతూ.....

హత్యా నేరం మీద ఒకరు పట్టుబడ్డారు; మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు

0
పూణె: పూణె మున్సిపల్ కార్పొరేషన్ (పిఎంసి) మాజీ సెక్యూరిటీ గార్డు, ధన్‌కావాడికి చెందిన 32 ఏళ్ల క్రుశాల్ కస్బే హత్య కేసులో డెక్కన్ జింఖానా పోలీసులు బుధవారం దత్తవాడికి చెందిన వ్యక్తి (34)ని...

3.5 కి.మీ కత్రాజ్-కోంధ్వా రహదారి విస్తరణకు అవసరమైన భూమికి నగదు పరిహారాన్ని రాష్ట్రం ఆమోదించింది

0
పూణే: దాదాపు ఎనిమిదేళ్లుగా PMC చొరవను నిలిపివేసిన కీలక సమస్య అయిన ప్రాజెక్ట్ సంబంధిత భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నగదు పరిహారాన్ని ఆమోదించడంతో 3.5 కి.మీ కత్రాజ్-కోంధ్వా రహదారి విస్తరణ వేగవంతం...

మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి కృషి అర్బన్ ఎమ్మెల్యే తో మాజీ సైనికుల సంక్షేమ సంఘం భేటీ..

0
మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి కృషి  అర్బన్ ఎమ్మెల్యే తో మాజీ సైనికుల సంక్షేమ సంఘం భేటీ.. ఇందూరు: మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే...

ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు

0
ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు శుక్రవారం : 24/04/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  ధర్పల్లి మండలంలోని నడిమి తండాలో శ్రీ జగదాంబ మాత, సేవలాల్ మహారాజ్, రామ్ రామ్...

ధర్పల్లిలో ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం

0
ధర్పల్లిలో ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం శుక్రవారం : 24/04/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్యదర్శి మాట్లాడుతూ.....

హత్యా నేరం మీద ఒకరు పట్టుబడ్డారు; మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు

0
పూణె: పూణె మున్సిపల్ కార్పొరేషన్ (పిఎంసి) మాజీ సెక్యూరిటీ గార్డు, ధన్‌కావాడికి చెందిన 32 ఏళ్ల క్రుశాల్ కస్బే హత్య కేసులో డెక్కన్ జింఖానా పోలీసులు బుధవారం దత్తవాడికి చెందిన వ్యక్తి (34)ని...

3.5 కి.మీ కత్రాజ్-కోంధ్వా రహదారి విస్తరణకు అవసరమైన భూమికి నగదు పరిహారాన్ని రాష్ట్రం ఆమోదించింది

0
పూణే: దాదాపు ఎనిమిదేళ్లుగా PMC చొరవను నిలిపివేసిన కీలక సమస్య అయిన ప్రాజెక్ట్ సంబంధిత భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నగదు పరిహారాన్ని ఆమోదించడంతో 3.5 కి.మీ కత్రాజ్-కోంధ్వా రహదారి విస్తరణ వేగవంతం...
Translate »
error: Content is protected !!