Homeక్రీడలుఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ లో జ్యూడిషియల్ XI టీం ఘన విజయం సిపి XI...

ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ లో జ్యూడిషియల్ XI టీం ఘన విజయం సిపి XI టీం వర్సెస్ జ్యూడిషియల్ XI టీం జట్ల మధ్య జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ లో జ్యూడిషియల్ టీం ఘన విజయం సాధించింది. 

నిజామాబాద్ జిల్లా నేడు ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నీ జన్కంపేట్ వద్ద గల పోలీస్ శిక్షణ కేంద్రం(CTC) లోని పరేడ్ గ్రౌండ్లో శనివారం పోలీస్ టీం మరియు జ్యూడిషియల్ టీం ల మధ్య పెండ్లి క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. మొదట టాస్ గెలిచి పోలీస్ టీం బ్యాటింగ్ ను ఎంచుకున్నారు. నిర్ణీత 12 ఓవర్ ల లో పోలీస్ టీం 8 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేశారు. పోలీస్ టీం లో బ్యాటింగ్ చేసిన రిజర్వ్ ఇన్స్పెక్టర్ సతీష్ 59 పరుగు లు చేసి నాట్ అవుట్ గా నిలిచారు. సెకండ్ బ్యాటింగ్ కు దిగిన జ్యూడిషియల్ జట్టు నిర్ణీత 11.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. ఉదయ కృష్ణ 3 ఓవర్లు వేసి ప్రతి ఓవర్ లో ఒక వికెట్ చొప్పున మూడు వికెట్లు తీశారు. జ్యూడిషల్ జట్టు పోలీస్ జట్టు పై విజయం సాధించారు.  ఈ సందర్భంగా *జిల్లా జడ్జి  భారత లక్ష్మి*  ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు మరియు రన్నరప్ టీంకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం మాట్లాడిన జడ్జి  క్రీడలు మన జీవితంలో ఎంతో ముఖ్యమని తెలిపారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కూడా అందిస్తాయని చెప్పారు. పోలీస్ శాఖ మరియు న్యాయ విభాగం సభ్యులు అనునిత్యం ఎంతో బిజీ గా విధుల్లో ఉంటూ తమ సమయం కేటాయించి క్రీడల్లో పాల్గొనడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇలాంటి క్రీడా కార్యక్రమాలు పరస్పర సౌహార్దాన్ని పెంపొందించి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయని జడ్జి  ఆశాభావం వ్యక్తం చేశారు. చివరగా, భవిష్యత్తులో కూడా ఇలాంటి స్నేహపూర్వక మ్యాచ్‌లు మరిన్ని నిర్వహించాలని సూచించారు.  కోర్టు లో విధులు సక్రమంగా నిర్వహించే పోలీస్ సిబ్బందికి క్యాష్ రివార్డ్ జిల్లా జడ్జ్ చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో  నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి సాయి చైతన్య, ఐ.పీ.ఎస్., 1st ఎ.డి.జె హరీష మరియు IV వ ఎ.డి.జె  దుర్గా ప్రసాద్ , 1వ ఎ.డి.ఎమ్  కుష్బూ , శ్రీనివాస్ , హరీష్ , అదనపు డీసీపీ (అడ్మిన్)  జి.బస్వారెడ్డి , నిజామాబాద్ ఏసిపి  బి. ప్రకాష్ , బోధన్ ఏసిపి శ్రీనివాస్ , ఆర్మూర్ ఏసిపి  వెంకట్ రెడ్డి , మరియు సిఐలు , రిజర్వ్ ఇన్స్పెక్టర్లు , ఎస్సైలు మరియు మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ లు , రాజేశ్వర్ ,దయాకర్ గౌడ్, వసంత్ తదితరులు పాల్గొనడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

MSRDC క్రాస్‌విండ్‌లను పరిష్కరించడానికి ఈవే యొక్క కొత్త లింక్ బ్రిడ్జ్‌పై విండ్ బారియర్‌లను ఇన్‌స్టాల్ చేస్తుంది

0
టైగర్ వ్యాలీ మీదుగా 650 మీటర్ల పొడవైన తీగల వంతెనపై అడ్డంకులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పూణే: మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (MSRDC) ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వే యొక్క...

ఇగత్‌పురి సమీపంలో ట్రక్కు చెడిపోవడంతో ముంబై-ఆగ్రా హైవేపై దాదాపు 5 గంటలపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది.

0
పూణె: ఇగత్‌పురికి సమీపంలోని ముండే గ్రామ సమీపంలో శుక్రవారం ఉదయం ట్రక్కు చెడిపోవడంతో ముంబై-ఆగ్రా హైవేపై దాదాపు ఐదు గంటలపాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ఈ...

ప్రజా ఉద్యమం తర్వాత రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడంలో తప్పేమీ లేదని సిజెపికి చెందిన అభిజీత్ దీప్కే అన్నారు

0
పుణె: ప్రజా ఉద్యమం తర్వాత రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడంలో తప్పు లేదని పేర్కొంటూ, గురువారం సాయంత్రం పూణెలో తమ నిరసన సందర్భంగా బొద్దింక జనతా పార్టీ (సిజెపి) వ్యవస్థాపకుడు...

జూన్ 20న జంతర్ మంతర్ 2.0: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఢిల్లీని విడిచి వెళ్లనని బొద్దింక...

0
పూణేలో విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ, సావిత్రీబాయి ఫూలే పూణే విశ్వవిద్యాలయం (SPPU) క్యాంపస్‌లో శాంతియుత నిరసనతో పాటు గ్రూప్ తన విద్యా మేనిఫెస్టోను ఆ రోజు విడుదల చేస్తుందని డిప్కే చెప్పారు....

లావణి, డ్రాగ్ మరియు డ్రామా: పూణే సత్రంగ్ ఫెస్ట్ క్వీర్ కథలను జరుపుకుంటుంది

0
అహోన్ గూప్తు తీసిన డ్రాగ్ డ్రామా 'ఐటెమ్' నుండి దృశ్యాలు (ఫోటో క్రెడిట్: నయనతార మజుందార్) పూణె: ఈ జూన్‌లో ఆరు రోజుల పాటు, సత్రంగ్ మహోత్సవ్ 2026 భారతదేశం అంతటా...

MSRDC క్రాస్‌విండ్‌లను పరిష్కరించడానికి ఈవే యొక్క కొత్త లింక్ బ్రిడ్జ్‌పై విండ్ బారియర్‌లను ఇన్‌స్టాల్ చేస్తుంది

0
టైగర్ వ్యాలీ మీదుగా 650 మీటర్ల పొడవైన తీగల వంతెనపై అడ్డంకులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పూణే: మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (MSRDC) ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వే యొక్క...

ఇగత్‌పురి సమీపంలో ట్రక్కు చెడిపోవడంతో ముంబై-ఆగ్రా హైవేపై దాదాపు 5 గంటలపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది.

0
పూణె: ఇగత్‌పురికి సమీపంలోని ముండే గ్రామ సమీపంలో శుక్రవారం ఉదయం ట్రక్కు చెడిపోవడంతో ముంబై-ఆగ్రా హైవేపై దాదాపు ఐదు గంటలపాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ఈ...

ప్రజా ఉద్యమం తర్వాత రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడంలో తప్పేమీ లేదని సిజెపికి చెందిన అభిజీత్ దీప్కే అన్నారు

0
పుణె: ప్రజా ఉద్యమం తర్వాత రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడంలో తప్పు లేదని పేర్కొంటూ, గురువారం సాయంత్రం పూణెలో తమ నిరసన సందర్భంగా బొద్దింక జనతా పార్టీ (సిజెపి) వ్యవస్థాపకుడు...

జూన్ 20న జంతర్ మంతర్ 2.0: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఢిల్లీని విడిచి వెళ్లనని బొద్దింక...

0
పూణేలో విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ, సావిత్రీబాయి ఫూలే పూణే విశ్వవిద్యాలయం (SPPU) క్యాంపస్‌లో శాంతియుత నిరసనతో పాటు గ్రూప్ తన విద్యా మేనిఫెస్టోను ఆ రోజు విడుదల చేస్తుందని డిప్కే చెప్పారు....

లావణి, డ్రాగ్ మరియు డ్రామా: పూణే సత్రంగ్ ఫెస్ట్ క్వీర్ కథలను జరుపుకుంటుంది

0
అహోన్ గూప్తు తీసిన డ్రాగ్ డ్రామా 'ఐటెమ్' నుండి దృశ్యాలు (ఫోటో క్రెడిట్: నయనతార మజుందార్) పూణె: ఈ జూన్‌లో ఆరు రోజుల పాటు, సత్రంగ్ మహోత్సవ్ 2026 భారతదేశం అంతటా...
Translate »
error: Content is protected !!