*జరిమానా 20,30,000/- విధించిన సంబంధిత కోర్టులు : పోలీస్ కమిషనర్ వెల్లడి.*
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ డివిజన్ మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ సమీపాలలో వారి వారి పోలీస్ స్టేషన్ సరిహద్దులలో వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతోంది. ఇందులో భాగముగా తేది:23-2-2026 నుండి తేది: 07-3-2026 వరకు వాహన తనిఖీలు నిర్వహించగా ఇందులో మొత్తం 246 కేసుల నమోదు చేయడం జరిగింది.
విరినందర్నీ సంబంధిత కోర్టులలో హాజరుపరచగా ఈ
🔷246 మందికి కోర్టు లో హాజరు పరచగా వీరికి రూ: 20,30,000/- జరిమానా విధించడం జరిగింది.
🔷ఇందులో 16 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించడం జరిగిందని నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.ఎస్, తెలియజేయడం జరిగింది.
గమనిక : 1) ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపరాదు
2) వాహనాదారులు వాహనానికిసంబంధించినటువంటి పత్రములు సక్రమముగా తమ వద్ద ఉంచుకోగలరు.

























