హోన్నజిపేట్ తైబజార్ వేలం పాట
సోమవారం -30/03/26/ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్లా నవీన్
ధర్పల్లి మండలం హోన్నజిపేట్ గ్రామపంచాయతీ పరిధిలో సోమవారం గ్రామ సర్పంచ్ మద్దికుంట ఆశవ్వ -బాబయ్య ఆధ్వర్యంలో మార్కెట్ తైబజార్ వేలం పాట నీర్వహిచడం జరిగింది. భాషవోయినా జెలంధర్ 70200 రూపాయలకు పాట పాడి సొంతం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, కార్యదర్శి మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

























