Homeతెలంగాణశివమెత్తిన మహిళా శివంగులు

శివమెత్తిన మహిళా శివంగులు

శివమెత్తిన మహిళా శివంగులు


త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్


జూన్ 19 త్రిశూల్ న్యూస్: నందిపేట మండల కేంద్రంలో శుక్రవారం మండల కేంద్ర మహిళా సంఘాల మహిళలంతా కలిసి తమకు చెందిన సంఘం స్థలాన్ని కొందరు వ్యక్తులు కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తూ బస్టాండ్ ఎదురుగా పెద్ద ఎత్తున ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు. మండల కేంద్ర బిఎస్ఎన్ఎల్ ఆఫీసు పక్కన గల మహిళా సంఘం స్థలంలో పక్కనే ఉన్న బ్రహ్మంగారి ఆలయానికి సంబంధించిన పిల్లర్లను నిర్మించడంతో మహిళలంతా కలిసి గ్రామపంచాయతీ వరకు వెళ్లి సర్పంచ్ కు సెక్రటరీకి ఫిర్యాదు చేసి బస్టాండ్ ఎదురుగా కొద్దిసేపు ధర్నా చేసి అనంతరం మహిళా సంఘం భవనం ఆవరణలో కట్టిన పిల్లర్లను కూల దోశారు. ఈ సందర్భంగా మహిళా సమైక్య అధ్యక్షులు ఎర్రం పద్మ మాట్లాడుతూ.,…. గత 30 సంవత్సరాల నుండి మహిళా సంఘాల మహిళలంతా 30 రూపాయల నుండి పొదుపు చేసుకుంటూ మహిళా గ్రూపులను తయారు చేసుకున్నామని అప్పటినుండి ఎన్నో బాధలను భరిస్తూ మహిళా భవనాన్ని కాపాడుకుంటూ వస్తున్నామని, మండల కేంద్రంలో ఏడు సంఘాలతో దాదాపు 3000 మందికి ఈ భవనం ఒకటే దిక్కని, ఈ భవనంలో కనీస అవసరాలైన బాత్రూంల సదుపాయాలు కూడా లేకున్నా సమావేశాలను అలాగే నిర్వహించుకుంటున్నామని, ఈ చిన్న భవనాన్ని కాస్త పక్కనున్న బ్రహ్మంగారి టెంపుల్ వారు ఆక్రమించుకోవడం ఎంత మట్టుకు సమంజసం అని అన్నారు. గత నెల రోజులుగా అధికారులకు గ్రామపంచాయతీ సెక్రటరీకి మొరపెట్టుకుంటున్నామని, అయినా ఎవరినీ ఖాతరు చేయకుండా రాత్రికి రాత్రే పిల్లర్లను వేశారని అందుకే ఈరోజు మా మహిళలంతా ఆగ్రహించి చివరిసారిగా గ్రామపంచాయతీలో ఫిర్యాదు చేసి బస్టాండ్ ఎదురుగా మా నిరసన వ్యక్తం చేసి మా సంఘ భవనంలో అక్రమంగా కట్టిన కట్టడాలను కూల్చివేశామన్నారు. వెంటనే కబ్జా చేసిన వారిపై చర్య తీసుకుని మా సంఘ భవనానికి హద్దులు నిర్ణయించి భవనంలో సదుపాయాలు కల్పించాలని లేదంటే కలెక్టర్ వరకు వెళ్లేందుకు సిద్ధమని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

సొసైటీలు, పోల్ అధికారులు ఓటరు ఔట్రీచ్ కోసం టై అప్

0
పూణే: ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR)లో బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOలు) నివాసితులను చేరుకోవడానికి మరియు ఓటరు భాగస్వామ్యాన్ని మెరుగుపరచడానికి ఎన్నికల అధికారులు...

నిలిచిపోయిన అనుమతులను అన్‌లాక్ చేయడానికి 12-18 నెలల్లో నిర్మాణ ప్రణాళికను తీసుకురావాలని PMRDA తెలిపింది

0
ఆమోదించబడిన ఐదు పట్టణ ప్రణాళిక పథకాలను PMCకి బదిలీ చేయడం జరుగుతోందని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మాధురీ మిసాల్ తెలిపారు పూణే: అథారిటీ డ్రాఫ్ట్ డెవలప్‌మెంట్ ప్లాన్ (డిపి) రద్దు తర్వాత...

‘ఆధునిక గురుకుల్’, ఎస్కేప్ టన్నెల్, CCTV నిఘా: పూణే ‘గాడ్‌మాన్’ 15 ఏళ్లపాటు మహిళపై నియంత్రణ వలయాన్ని ఎలా...

0
నిందితుడిని రాధామోహన్ మిశ్రాగా గుర్తించారు. పుణె: దైవిక శక్తులు ఉన్నాయని చెబుతూ కొన్నాళ్లుగా ఓ మహిళపై లైంగిక వేధింపులకు, శారీరకంగా హింసించి, ఆర్థికంగా దోపిడీకి పాల్పడినందుకు గాను స్వయంకృతాపరాధిగా చెప్పుకునే దేవుణ్ణి,...

పేదవానికి చదివే వజ్రాయుధం… ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి.

0
పేదవానికి చదివే వజ్రాయుధం... ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. గురువారం : 18/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్  నందిపేట్ జూన్ 18 త్రిశూల్ న్యూస్... గురువారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి...

ట్రాన్సిట్‌లో కేబుల్ బాక్స్‌లు కనిపించకుండా పోవడంతో బుక్ చేసిన డ్రైవర్

0
పూణే: రవాణా సంస్థ డ్రైవర్‌పై డెలివరీ చేయాల్సిన 234 కేబుల్‌ బాక్సుల్లో 10 తప్పిపోవడంతో నిగ్డి పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 316...

సొసైటీలు, పోల్ అధికారులు ఓటరు ఔట్రీచ్ కోసం టై అప్

0
పూణే: ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR)లో బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOలు) నివాసితులను చేరుకోవడానికి మరియు ఓటరు భాగస్వామ్యాన్ని మెరుగుపరచడానికి ఎన్నికల అధికారులు...

నిలిచిపోయిన అనుమతులను అన్‌లాక్ చేయడానికి 12-18 నెలల్లో నిర్మాణ ప్రణాళికను తీసుకురావాలని PMRDA తెలిపింది

0
ఆమోదించబడిన ఐదు పట్టణ ప్రణాళిక పథకాలను PMCకి బదిలీ చేయడం జరుగుతోందని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మాధురీ మిసాల్ తెలిపారు పూణే: అథారిటీ డ్రాఫ్ట్ డెవలప్‌మెంట్ ప్లాన్ (డిపి) రద్దు తర్వాత...

‘ఆధునిక గురుకుల్’, ఎస్కేప్ టన్నెల్, CCTV నిఘా: పూణే ‘గాడ్‌మాన్’ 15 ఏళ్లపాటు మహిళపై నియంత్రణ వలయాన్ని ఎలా...

0
నిందితుడిని రాధామోహన్ మిశ్రాగా గుర్తించారు. పుణె: దైవిక శక్తులు ఉన్నాయని చెబుతూ కొన్నాళ్లుగా ఓ మహిళపై లైంగిక వేధింపులకు, శారీరకంగా హింసించి, ఆర్థికంగా దోపిడీకి పాల్పడినందుకు గాను స్వయంకృతాపరాధిగా చెప్పుకునే దేవుణ్ణి,...

పేదవానికి చదివే వజ్రాయుధం… ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి.

0
పేదవానికి చదివే వజ్రాయుధం... ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. గురువారం : 18/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్  నందిపేట్ జూన్ 18 త్రిశూల్ న్యూస్... గురువారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి...

ట్రాన్సిట్‌లో కేబుల్ బాక్స్‌లు కనిపించకుండా పోవడంతో బుక్ చేసిన డ్రైవర్

0
పూణే: రవాణా సంస్థ డ్రైవర్‌పై డెలివరీ చేయాల్సిన 234 కేబుల్‌ బాక్సుల్లో 10 తప్పిపోవడంతో నిగ్డి పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 316...
Translate »
error: Content is protected !!