ధర్పల్లి,మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి ముదిరాజ్ సంతాప సభలో
మంగళవారం : 31/03/26/ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్లా నవీన్
ఇందల్వాయి మండలానికి చెందిన మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ నాయకుడు ఇమ్మడి గోపి ముదిరాజ్ మృతిపై సంతాప సభ ధర్పల్లి మండలం సీతాయిపేట్ ముదిరాజ్ సంఘంలో నిర్వహించారు.వివిధ పార్టీ నేతలు, గ్రామస్తులు పాల్గొని ఆయన సేవలను స్మరించుకున్నారు.కుటుంబానికి సానుభూతి తెలిపారు. కార్య క్రమానికి ముదిరాజ్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్, జిల్లా అధ్యక్షుడు మెతుకు శివ కుమార్,ధర్పల్లి మండల అధ్యక్షుడు మచ్చ రఘురామ్

























