తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ధర్పల్లి మండల బిజెపి అధ్యక్షులు జీరా మహిపాల్, కార్యకర్తలు ఈ
శనివారం : 18/04/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి మండలం హోన్నాజిపేట్, నడిమితాండాలో శనివారం అకస్మాత్తుగా వడగళ్ల వాన రాళ్ల వర్షం కురవడంతో రోడ్లపై ఆరబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దవ్వడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు తక్షణమే రైతుల దగ్గరికి వెళ్లి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ధర్పల్లి మండల బిజెపి అధ్యక్షులు జీరా మహిపాల్, కార్యకర్తలు ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ, రైతులను కాంగ్రెస్ ప్రభుత్వమే ఆదుకోవాలని తడిసిన ధాన్యాన్ని కడత లేకుండా కొనుగోలు చేయాలని,























