Homeతెలంగాణసఫాయి కార్మికులకు సత్కారం....

సఫాయి కార్మికులకు సత్కారం….

సఫాయి కార్మికులకు సత్కారం….

ప్రతి పుట్టినరోజుకు కానుకలతో పలకరింపు…

మలినాలెత్తిన చేతులకు మద్దతు తెలిపాలి – మంద మహిపాల్…


త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్…

నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్ర సీనియర్ కాంగ్రెస్ నాయకులు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు మంద మహిపాల్ సతీమణి శ్రావణి ప్రియ మహిపాల్ జన్మదిన సందర్భాన్ని పరిష్కరించుకొని ఆదివారం వారి నివాసం వద్ద గ్రామపంచాయతీ కార్మికులను ఘనంగా సన్మానించి వారికి బట్టలను పంపిణీ చేశారు.

ఆమె జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం గ్రామపంచాయతీ కార్మికులకు, లేదంటే అంగన్వాడి, ఆశా వర్కర్లను ఘనంగా సన్మానించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మహిపాల్ మాట్లాడుతూ…. సమాజ అభివృద్ధిలో ముందు వరుసలో నిలబడి సేవ చేసేవారిని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, వివిధ సంస్థలలో రకరకాల కార్మికులు పనిచేస్తున్నా… సపాయి కార్మికుల పనివేరని… మనం చీదరించుకునే పనులను వారి చేతులతో ముట్టి శుభ్రం చేసే గొప్ప మానవతామూర్తులని కొనియాడారు. ఆ మలినాలెత్తిన చేతులను మరవకుండా మనకు తోచిన విధంగా వారిని గుర్తించి మేమున్నామంటూ చిన్న చిన్న కానుకలతో తోడ్పాటును అందించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు. అందుకే నా సతీమణి జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం చిరు కానుకలతో వారిని సన్మానించుకోవడం జరుగుతుందని అన్నారు. పెళ్లిరోజు, పుట్టినరోజు వేడుకలను ఇలాంటి కార్మికుల మధ్య జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు. శ్రావణి ప్రియ మహిపాల్ మాట్లాడుతూ…. సమాజ సేవ, కార్మికుల కష్టసుఖాల పలకరింపు, ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలనే ఆలోచన విధానం మంద మహిపాల్ సొంతమని, జన్మదిన వేడుకలను విలాసవంతంగా జరుపుకోకుండా ఇలా కార్మికుల మధ్య జరుపుకోవడం మర్చిపోలేని అనుభూతి అని, సమాజం బాగుండాలనే ఆయన ఆలోచనలకు ఎల్లప్పుడూ నా వంతు మద్దతు తెలుపుతానని అన్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు, లయన్స్ క్లబ్ సభ్యులు, గ్రామపంచాయతీ కార్మికులు, యువకులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులపై దాడులు అరికట్టాలి: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులగం మోహన్…

0
ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులపై దాడులు అరికట్టాలి: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులగం మోహన్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... నిజామాబాద్: ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని రాష్ట్ర అనుభవ వైద్యుల సంఘాల...

పేద ఆడపడుచు పెళ్లికూతురుకి పుస్తె మట్టలు అందజేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…

0
పేద ఆడపడుచు పెళ్లికూతురుకి పుస్తె మట్టలు అందజేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... మద్దికుంట గ్రామానికి చెందిన కట్ట సప్న వివాహ వేడుకకు టీపీసీసీ ప్రధాన...

భీంగల్ మాజీ జెడ్పిటిసి చౌట్పల్లి రవి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి…

0
భీంగల్ మాజీ జెడ్పిటిసి చౌట్పల్లి రవి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... ఉద్యమకారుడు, BRS పార్టీ సీనియర్ నాయకుడు, భీంగల్ మండల...

విద్యానగర్‌లో చెత్త కుప్పలు.. ఇబ్బందుల్లో ప్రజలు…

0
విద్యానగర్‌లో చెత్త కుప్పలు.. ఇబ్బందుల్లో ప్రజలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో రోడ్లపై చెత్త పేరుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులపై చెత్త కుప్పలు ఉండటంతో రాకపోకలకు...

ధర్పల్లి బస్టాండ్‌లో బస్సులు ఆపేదెక్కడ? ప్రయాణికుల అవస్థలు…

0
ధర్పల్లి బస్టాండ్‌లో బస్సులు ఆపేదెక్కడ? ప్రయాణికుల అవస్థలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని పాత బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సులు బస్టాండ్‌లోకి రాకుండా కొంత దూరం ముందే నిలిపివేస్తుండటంతో...

ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులపై దాడులు అరికట్టాలి: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులగం మోహన్…

0
ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులపై దాడులు అరికట్టాలి: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులగం మోహన్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... నిజామాబాద్: ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని రాష్ట్ర అనుభవ వైద్యుల సంఘాల...

పేద ఆడపడుచు పెళ్లికూతురుకి పుస్తె మట్టలు అందజేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…

0
పేద ఆడపడుచు పెళ్లికూతురుకి పుస్తె మట్టలు అందజేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... మద్దికుంట గ్రామానికి చెందిన కట్ట సప్న వివాహ వేడుకకు టీపీసీసీ ప్రధాన...

భీంగల్ మాజీ జెడ్పిటిసి చౌట్పల్లి రవి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి…

0
భీంగల్ మాజీ జెడ్పిటిసి చౌట్పల్లి రవి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... ఉద్యమకారుడు, BRS పార్టీ సీనియర్ నాయకుడు, భీంగల్ మండల...

విద్యానగర్‌లో చెత్త కుప్పలు.. ఇబ్బందుల్లో ప్రజలు…

0
విద్యానగర్‌లో చెత్త కుప్పలు.. ఇబ్బందుల్లో ప్రజలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో రోడ్లపై చెత్త పేరుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులపై చెత్త కుప్పలు ఉండటంతో రాకపోకలకు...

ధర్పల్లి బస్టాండ్‌లో బస్సులు ఆపేదెక్కడ? ప్రయాణికుల అవస్థలు…

0
ధర్పల్లి బస్టాండ్‌లో బస్సులు ఆపేదెక్కడ? ప్రయాణికుల అవస్థలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని పాత బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సులు బస్టాండ్‌లోకి రాకుండా కొంత దూరం ముందే నిలిపివేస్తుండటంతో...
Translate »
error: Content is protected !!