చలివేంద్రం ను ప్రారంభించిన గ్రామ ప్రజలు సర్పంచ్ గాదె నరేష్
సోమవారం -30/03/2026/ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి మండలం లోని చల్లగారిగే గ్రామంలో సోమవారం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని చలివేంద్రం ప్రారంభించారు. గ్రామ ప్రజలు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ గాదె నరేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో శాంత, ఎంపీడీవో లక్ష్మారెడ్డి, ఉపసర్పంచ్ మగ్గిడి స్రవంతి, వార్డ్ సభ్యులు వీడిసి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

























