సీతాయిపేట్ విద్యార్థుల ప్రభంజనం గ్రామానికి గర్వకారణం
మంగళవారం :31/03/26/ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి మండలం సీతాయిపేట్ గ్రామం లో ప్రభుత్వ పాఠశాల నుండి గురుకుల ప్రవేశ పరీక్షకు 14 మంది విద్యార్థులు పాల్గొనగా, అందులో 10 మంది విద్యార్థులు మొదటి దశలోనే సీట్లు సాధించడం ఎంతో ఆనందదాయకం మరియు గర్వకారణం. మిగిలిన 4 మంది విద్యార్థులకు కూడా రెండవ దశలో అవకాశాలు ఉన్నాయని సర్పంచ్ చెప్యాల భూమేష్ తెలిపారు.గురుకులాల్లో సీట్లు సాధించడానికి ప్రధాన కారణం మా పాఠశాల ఉపాధ్యాయుల అంకితభావం, కష్టపడి బోధించిన

























