Homeఆరోగ్యంక్షయ రహిత నిజామాబాద్ మనందరి లక్ష్యం

క్షయ రహిత నిజామాబాద్ మనందరి లక్ష్యం

క్షయ రహిత నిజామాబాద్ మనందరి లక్ష్యం


నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో TBMBA 2.0 కార్యక్రమంపై మెడికల్ ఆఫీసర్లు మరియు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ (MLHPs) కు శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా టిబి అధికారి డాక్టర్ దేవి నాగేశ్వరి మరియు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అవంతి పాల్గొని TBMBA 2.0 కార్యక్రమంలోని ముఖ్య అంశాలపై శిక్షణ అందించారు.

ఈ శిక్షణలో ట్యూబర్‌క్యులోసిస్ (TB) వ్యాధి తొందరగా గుర్తించడం, సరైన చికిత్స అందించడం, రోగుల ఫాలోఅప్ నిర్వహించడం, మరియు హై రిస్క్ వర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం వంటి అంశాలపై సమగ్రంగా వివరించారు. అలాగే గ్రామ మరియు వార్డు స్థాయిలో ఆరోగ్య సిబ్బంది చేపట్టాల్సిన చర్యలు, నివేదికల సమర్పణ విధానం గురించి కూడా తెలియజేశారు.

జిల్లాలో TB నిర్మూలన లక్ష్యంగా ప్రతి ఆరోగ్య సిబ్బంది సమర్థవంతంగా పనిచేయాలని డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా ఆరోగ్య సిబ్బంది తమ సేవలను మరింత మెరుగుపరచి TB నియంత్రణలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా ఏప్రిల్ ఒకటో తేదీ నుండి 15వ తేదీ వరకు రెండవ విడత ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జీవనశైలి వ్యాధుల పై నిర్ధారణ పరీక్షలు నిర్వహించి చికిత్స అందించడం మరియు ఏప్రిల్ ఆరవ తేదీ నుండి 11వ తేదీ వరకు జాతి ఆరోగ్య కార్యక్రమాలను నిర్వహించి విజయవంతం చేయాలని ఆదేశించారు.కీటక జనీతవ్యాధుల ప్రోగ్రాం అధికారి డాక్టర్ వినయ్ కుమార్  ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో కీటక జనత వ్యాధుల 30 రోజుల ప్రణాళిక పై వివరించారుఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖకు చెందిన అధికారులు, డిపిఓ విశాల రాణి, డిహెచ్ఈ ఘన్పూర్ వెంకటేశ్వర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

వావిలాల పాఠశాలలో వనమహోత్సవం…

0
వావిలాల పాఠశాలలో వనమహోత్సవం... జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలెక్టర్ ఆదేశాల మేరకు వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, విద్యార్థుల్లో మొక్కల సంరక్షణపై...

నిజామాబాద్ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం.. మహిళ మృతి…

0
నిజామాబాద్ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం.. మహిళ మృతి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ ప్రధాన ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం చోటుచేసుకుని ఓ వృద్ధ ప్రయాణికురాలు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ ప్రధాన...

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి…

0
యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి... విద్యా సంస్థలను దూర ప్రాంతాల్లో ఏర్పాటు చేసి విద్యార్థులకు ఇబ్బందులను కలిగించవద్దు... టిఎన్ఎస్ఎఫ్,టిజెఎస్,టి ఎన్విఎస్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి నియోజకవర్గానికి కేటాయించిన యంగ్ ఇండియా...

జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు!

0
జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు! తెలంగాణలో జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితిని సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జర్నలిస్టుల...

ADF ద్వారా పేద కుటుంబాలకు అండగా ఎంపీ అర్వింద్ ధర్మపురి…

0
ADF ద్వారా పేద కుటుంబాలకు అండగా ఎంపీ అర్వింద్ ధర్మపురి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి జన్మదినం సందర్భంగా ఆయన ఆధ్వర్యంలోని అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ (ADF)...

వావిలాల పాఠశాలలో వనమహోత్సవం…

0
వావిలాల పాఠశాలలో వనమహోత్సవం... జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలెక్టర్ ఆదేశాల మేరకు వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, విద్యార్థుల్లో మొక్కల సంరక్షణపై...

నిజామాబాద్ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం.. మహిళ మృతి…

0
నిజామాబాద్ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం.. మహిళ మృతి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ ప్రధాన ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం చోటుచేసుకుని ఓ వృద్ధ ప్రయాణికురాలు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ ప్రధాన...

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి…

0
యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి... విద్యా సంస్థలను దూర ప్రాంతాల్లో ఏర్పాటు చేసి విద్యార్థులకు ఇబ్బందులను కలిగించవద్దు... టిఎన్ఎస్ఎఫ్,టిజెఎస్,టి ఎన్విఎస్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి నియోజకవర్గానికి కేటాయించిన యంగ్ ఇండియా...

జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు!

0
జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు! తెలంగాణలో జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితిని సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జర్నలిస్టుల...

ADF ద్వారా పేద కుటుంబాలకు అండగా ఎంపీ అర్వింద్ ధర్మపురి…

0
ADF ద్వారా పేద కుటుంబాలకు అండగా ఎంపీ అర్వింద్ ధర్మపురి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి జన్మదినం సందర్భంగా ఆయన ఆధ్వర్యంలోని అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ (ADF)...
Translate »
error: Content is protected !!