గురువారం: 02/04/26/ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి గ్రామానికి చెంది: గంగుల శ్రీనివాస్ (మెడికల్ శ్రీనివాస్ ) కు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, భాజాపా జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి ల సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 70000 వేల రూపాయలు మంజూరు కాగా చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందించడం జరిగిందని భాజాపా మండల అధ్యక్షులు జిర్ర మహిపాల్ తెలిపారు.ఈ కార్యక్రమంలో భాజాపా మండల అధ్యక్షులు జిర్ర మహిపాల్, అచ్యుత్, మచ్చ రాహుల్,ప్రభాకర్,శేఖర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

























