Homeతెలంగాణనందిపేటలో ఘనంగా యోగా డే....

నందిపేటలో ఘనంగా యోగా డే….

నందిపేటలో ఘనంగా యోగా డే….


త్రిశూల్  న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్ 


నందిపేట్ జూన్ 21 త్రిశూల్ న్యూస్: నందిపేట మండల కేంద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఆదివారం 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. అలాగే స్థానిక సాంకేతిక కళాశాలలో కూడా యోగా దినోత్సవం సందర్భంగా అధ్యాపకులు, విద్యార్థులు అంతా కలిసి యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా యోగా గురువులు మాట్లాడుతూ…. యోగ అనేది మన భారతదేశపు తరగని ఆస్తి అని, యోగ మనదేశంలో పుట్టడం మనకెంతో గర్వకారణమని, యోగ అనేది మానవాళికి ఆరోగ్యపరంగానే కాక ఆలోచన పరంగా కూడా ఒక దిక్సూచి లాంటిదని, అందుకే ఈరోజు యోగాకు గొప్ప పేరు వచ్చిందని, ప్రపంచ దేశాలు సైతం యోగాతో ఫలితాలను పొందేందుకు యోగాసనాల ద్వారా తమ ఇష్టతను తెలియజేస్తున్నారన్నారు. ప్రపంచ దేశాలకు యోగా ఒక వరం లాంటిదని, ఆ యోగా ప్రకృతితో ముడిపడి ఉందని అందుకే యోగా వల్ల ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయని, మన దైనందిత జీవితంలో చెడు అలవాటును దూరం చేసేందుకు, మనసును కేంద్రీకృతం చేసేందుకు యోగ అనేది ఒక దివ్య ఔషధంగా ఉపయోగపడుతుందని కొనియాడారు. అందుకే నేడు మహా మహా మేధావులు, ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారు, ఋషులు, యోగులు, ప్రముఖులందరు యోగాతోనే తమ దిన చెయ్యను ప్రారంభిస్తారని అందుకే వారు ప్రశాంతతతో తయారు సాధిస్తారని అన్నారు. హోమియోపతి వైద్యురాలు డాక్టర్ ప్రవీణా, యోగ గురువులు అన్నపూర్ణ, నాగార్జున, మండల కేంద్ర ప్రముఖులు, బీజేవైఎం నాగ సురేష్, బిజెపి మండల అధ్యక్షులు పటేళ్ల రాజు, మాజీ ఉపసర్పంచ్ భరత్, పెయింటర్ రాజు, బుక్ స్టాల్ శ్రీను ,ఎర్రం లింగం, వన్నెల్ శ్రీను , వైద్య సిబ్బంది, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

విలీన ప్రాంతాల నివాసితులు ప్రత్యామ్నాయ-రోజుల షెడ్యూల్ మధ్య ఒక గంట రోజువారీ నీటి సరఫరా కోసం ఒత్తిడి చేస్తారు

0
కుళాయిలు ఎండిపోవడంతో, నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లపై ఆధారపడటం పెరిగింది పూణే: పూణే విలీన ప్రాంతాల నివాసితులు మరియు ప్రజాప్రతినిధులు పూణే మునిసిపల్ కార్పొరేషన్ (PMC)పై ఒత్తిడి పెంచుతున్నారు,...

పూణేలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది; ఈ వారంలో మరిన్ని వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది

0
రుతుపవన కార్యకలాపాలు పుంజుకోవడంతో పూణేలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి పూణె: ఆదివారం సాయంత్రం పూణేలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది, రుతుపవనాల కార్యకలాపాలు నగరం అంతటా పుంజుకోవడంతో సుదీర్ఘ పొడి...

ధర్పల్లిలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహణ

0
ధర్పల్లిలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహణ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  ధర్పల్లి, జూన్ 21: 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ధర్పల్లి మండల కేంద్రంలోని కేజీబీవీ...

ధర్పల్లి నూతన ఎంపీడీవోగా బి. మారుతి బాధ్యతల స్వీకరణ

0
ధర్పల్లి నూతన ఎంపీడీవోగా బి. మారుతి బాధ్యతల స్వీకరణ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి నూతన మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)గా బి. మారుతి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు...

‘ఇది కలియుగం’: 2006 హత్య కేసులో నిందితులందరినీ కోర్టు నిర్దోషులుగా ప్రకటించిన తర్వాత పవన్‌రాజే నింబాల్కర్ కుమారుడు స్పందిస్తూ,...

0
2006లో తన తండ్రి, మాజీ మంత్రి పవన్‌రాజే నింబాల్కర్ హత్య కేసులో పద్మసింహ పాటిల్‌తో పాటు మరో ఏడుగురిని సీబీఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించడంతో ఎంపీ ఓంప్రకాష్ రాజే నింబాల్కర్ తీవ్ర...

విలీన ప్రాంతాల నివాసితులు ప్రత్యామ్నాయ-రోజుల షెడ్యూల్ మధ్య ఒక గంట రోజువారీ నీటి సరఫరా కోసం ఒత్తిడి చేస్తారు

0
కుళాయిలు ఎండిపోవడంతో, నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లపై ఆధారపడటం పెరిగింది పూణే: పూణే విలీన ప్రాంతాల నివాసితులు మరియు ప్రజాప్రతినిధులు పూణే మునిసిపల్ కార్పొరేషన్ (PMC)పై ఒత్తిడి పెంచుతున్నారు,...

పూణేలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది; ఈ వారంలో మరిన్ని వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది

0
రుతుపవన కార్యకలాపాలు పుంజుకోవడంతో పూణేలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి పూణె: ఆదివారం సాయంత్రం పూణేలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది, రుతుపవనాల కార్యకలాపాలు నగరం అంతటా పుంజుకోవడంతో సుదీర్ఘ పొడి...

ధర్పల్లిలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహణ

0
ధర్పల్లిలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహణ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  ధర్పల్లి, జూన్ 21: 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ధర్పల్లి మండల కేంద్రంలోని కేజీబీవీ...

ధర్పల్లి నూతన ఎంపీడీవోగా బి. మారుతి బాధ్యతల స్వీకరణ

0
ధర్పల్లి నూతన ఎంపీడీవోగా బి. మారుతి బాధ్యతల స్వీకరణ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి నూతన మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)గా బి. మారుతి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు...

‘ఇది కలియుగం’: 2006 హత్య కేసులో నిందితులందరినీ కోర్టు నిర్దోషులుగా ప్రకటించిన తర్వాత పవన్‌రాజే నింబాల్కర్ కుమారుడు స్పందిస్తూ,...

0
2006లో తన తండ్రి, మాజీ మంత్రి పవన్‌రాజే నింబాల్కర్ హత్య కేసులో పద్మసింహ పాటిల్‌తో పాటు మరో ఏడుగురిని సీబీఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించడంతో ఎంపీ ఓంప్రకాష్ రాజే నింబాల్కర్ తీవ్ర...
Translate »
error: Content is protected !!