Homeతెలంగాణధర్పల్లి నూతన ఎంపీడీవోగా బి. మారుతి బాధ్యతల స్వీకరణ

ధర్పల్లి నూతన ఎంపీడీవోగా బి. మారుతి బాధ్యతల స్వీకరణ

ధర్పల్లి నూతన ఎంపీడీవోగా బి. మారుతి బాధ్యతల స్వీకరణ


త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్


ధర్పల్లి నూతన మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)గా బి. మారుతి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ధర్పల్లిలో ఎంపీడీవోగా విధులు నిర్వహించిన లక్ష్మారెడ్డి వర్ని మండలానికి బదిలీ అయ్యారు.

వర్ని మండలంలో ఎంపీఓగా సేవలందిస్తున్న బి. మారుతి పదోన్నతిపై ధర్పల్లి ఎంపీడీవోగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా మండల కార్యాలయ అధికారులు, సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం మారుతి మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు మండల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ కృషి చేస్తానని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

విలీన ప్రాంతాల నివాసితులు ప్రత్యామ్నాయ-రోజుల షెడ్యూల్ మధ్య ఒక గంట రోజువారీ నీటి సరఫరా కోసం ఒత్తిడి చేస్తారు

0
కుళాయిలు ఎండిపోవడంతో, నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లపై ఆధారపడటం పెరిగింది పూణే: పూణే విలీన ప్రాంతాల నివాసితులు మరియు ప్రజాప్రతినిధులు పూణే మునిసిపల్ కార్పొరేషన్ (PMC)పై ఒత్తిడి పెంచుతున్నారు,...

పూణేలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది; ఈ వారంలో మరిన్ని వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది

0
రుతుపవన కార్యకలాపాలు పుంజుకోవడంతో పూణేలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి పూణె: ఆదివారం సాయంత్రం పూణేలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది, రుతుపవనాల కార్యకలాపాలు నగరం అంతటా పుంజుకోవడంతో సుదీర్ఘ పొడి...

నందిపేటలో ఘనంగా యోగా డే….

0
నందిపేటలో ఘనంగా యోగా డే.... త్రిశూల్  న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్  నందిపేట్ జూన్ 21 త్రిశూల్ న్యూస్: నందిపేట మండల కేంద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఆదివారం 12వ అంతర్జాతీయ యోగా...

ధర్పల్లిలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహణ

0
ధర్పల్లిలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహణ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  ధర్పల్లి, జూన్ 21: 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ధర్పల్లి మండల కేంద్రంలోని కేజీబీవీ...

‘ఇది కలియుగం’: 2006 హత్య కేసులో నిందితులందరినీ కోర్టు నిర్దోషులుగా ప్రకటించిన తర్వాత పవన్‌రాజే నింబాల్కర్ కుమారుడు స్పందిస్తూ,...

0
2006లో తన తండ్రి, మాజీ మంత్రి పవన్‌రాజే నింబాల్కర్ హత్య కేసులో పద్మసింహ పాటిల్‌తో పాటు మరో ఏడుగురిని సీబీఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించడంతో ఎంపీ ఓంప్రకాష్ రాజే నింబాల్కర్ తీవ్ర...

విలీన ప్రాంతాల నివాసితులు ప్రత్యామ్నాయ-రోజుల షెడ్యూల్ మధ్య ఒక గంట రోజువారీ నీటి సరఫరా కోసం ఒత్తిడి చేస్తారు

0
కుళాయిలు ఎండిపోవడంతో, నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లపై ఆధారపడటం పెరిగింది పూణే: పూణే విలీన ప్రాంతాల నివాసితులు మరియు ప్రజాప్రతినిధులు పూణే మునిసిపల్ కార్పొరేషన్ (PMC)పై ఒత్తిడి పెంచుతున్నారు,...

పూణేలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది; ఈ వారంలో మరిన్ని వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది

0
రుతుపవన కార్యకలాపాలు పుంజుకోవడంతో పూణేలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి పూణె: ఆదివారం సాయంత్రం పూణేలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది, రుతుపవనాల కార్యకలాపాలు నగరం అంతటా పుంజుకోవడంతో సుదీర్ఘ పొడి...

నందిపేటలో ఘనంగా యోగా డే….

0
నందిపేటలో ఘనంగా యోగా డే.... త్రిశూల్  న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్  నందిపేట్ జూన్ 21 త్రిశూల్ న్యూస్: నందిపేట మండల కేంద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఆదివారం 12వ అంతర్జాతీయ యోగా...

ధర్పల్లిలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహణ

0
ధర్పల్లిలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహణ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  ధర్పల్లి, జూన్ 21: 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ధర్పల్లి మండల కేంద్రంలోని కేజీబీవీ...

‘ఇది కలియుగం’: 2006 హత్య కేసులో నిందితులందరినీ కోర్టు నిర్దోషులుగా ప్రకటించిన తర్వాత పవన్‌రాజే నింబాల్కర్ కుమారుడు స్పందిస్తూ,...

0
2006లో తన తండ్రి, మాజీ మంత్రి పవన్‌రాజే నింబాల్కర్ హత్య కేసులో పద్మసింహ పాటిల్‌తో పాటు మరో ఏడుగురిని సీబీఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించడంతో ఎంపీ ఓంప్రకాష్ రాజే నింబాల్కర్ తీవ్ర...
Translate »
error: Content is protected !!