Homeఆరోగ్యంజి జి హెచ్, మాతా శిశు విభాగంలో సురక్షిత మాతృత్వ దినోత్సవం

జి జి హెచ్, మాతా శిశు విభాగంలో సురక్షిత మాతృత్వ దినోత్సవం

జి జి హెచ్, మాతా శిశు విభాగంలో సురక్షిత మాతృత్వ దినోత్సవం


నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మరియు జిల్లా ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని మాతా శిశు విభాగంలో సురక్షిత మాతృత్వ దినోత్సవం జరిపినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ  తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ గర్భిణీ స్త్రీలను 12 వారాల లోపు నమోదు చేయాలని గర్భిణీ సమయంలో వైద్యుని చేత నాలుగుసార్లు పరీక్షలు చేయించుకోవాలని, ప్రసార ప్రణాళికను ముందే చేసుకుని ఈ డి డి కంటే వారం రోజుల ముందే దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి హై రిస్క్ కనుగుణంగా ప్రణాళిక చేసుకోవాలని అన్నారు. ప్రసవానంతరం తల్లిపాల ప్రాముఖ్యత టీకాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ వివరించాలన్నారు. పాలిచ్చే తల్లులను 42 రోజుల వరకు మరియు శిశువులను సంవత్సరం వరకు ఎటువంటి మాతా శిశు మరణం జరగకుండా పర్యవేక్షించాలన్నారు ఆశా కార్యకర్తలు గృహ సందర్శనలో వారి వారి ప్రణాళిక కనుగుణంగా గర్భిణీ స్త్రీలను బాలింతలను తప్పకుండా కలిసి వారికి పోషకాహారం పై , వ్యాధి నిరోధక టీకాలపై మరియు వ్యక్తిగత పరిశుభ్రత పై వివరించాలన్నారు. బాన్స్వాడ నర్సింగ్ కళాశాల విద్యార్థినులు చక్కని నాటిక ప్రదర్శించి గర్భిణీ స్త్రీ నమోదు గర్భిణీ సమయంలో హైరిస్తూ జాగ్రత్తలు పోషకాహారము ప్రసా ప్రణాళిక మొదలగంశాలపై నాటిక ప్రదర్శించడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో జిజిహెచ్ సూపర్డెంట్ శ్రీనివాసరావు, జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ శ్రీనివాస్ ప్రసాద్, మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జలగం తిరుపతిరావు, ఏసీపి, గైనకాలజీ హెచ్ ఓ డి అరుణ రేఖ, గైనకాలజిస్ట్లు డాక్టర్ రోహిణి, డాక్టర్ ఇందు,పి ఓ ఎం సి హెచ్ డాక్టర్ శ్వేత, పి సి పి ఎన్ డి టి డాక్టర్ సుప్రియ, డాక్టర్ శిఖర, నర్సింగ్ సూపర్డెంట్ చంద్రకళ బాన్స్వాడ నరసింహం కళాశాల విద్యార్థినిలు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు

0
ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు శుక్రవారం : 24/04/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  ధర్పల్లి మండలంలోని నడిమి తండాలో శ్రీ జగదాంబ మాత, సేవలాల్ మహారాజ్, రామ్ రామ్...

ధర్పల్లిలో ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం

0
ధర్పల్లిలో ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం శుక్రవారం : 24/04/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్యదర్శి మాట్లాడుతూ.....

హత్యా నేరం మీద ఒకరు పట్టుబడ్డారు; మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు

0
పూణె: పూణె మున్సిపల్ కార్పొరేషన్ (పిఎంసి) మాజీ సెక్యూరిటీ గార్డు, ధన్‌కావాడికి చెందిన 32 ఏళ్ల క్రుశాల్ కస్బే హత్య కేసులో డెక్కన్ జింఖానా పోలీసులు బుధవారం దత్తవాడికి చెందిన వ్యక్తి (34)ని...

3.5 కి.మీ కత్రాజ్-కోంధ్వా రహదారి విస్తరణకు అవసరమైన భూమికి నగదు పరిహారాన్ని రాష్ట్రం ఆమోదించింది

0
పూణే: దాదాపు ఎనిమిదేళ్లుగా PMC చొరవను నిలిపివేసిన కీలక సమస్య అయిన ప్రాజెక్ట్ సంబంధిత భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నగదు పరిహారాన్ని ఆమోదించడంతో 3.5 కి.మీ కత్రాజ్-కోంధ్వా రహదారి విస్తరణ వేగవంతం...

ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి కీలక సూచనలు 

0
ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి కీలక సూచనలు  అత్యవసరమైతేనే బయటికి రావాలి ఉదయం వేళల్లో పనులు చేసుకోవాలి  వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలి తల్లితండ్రులు పిల్లల పట్ల...

ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు

0
ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు శుక్రవారం : 24/04/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  ధర్పల్లి మండలంలోని నడిమి తండాలో శ్రీ జగదాంబ మాత, సేవలాల్ మహారాజ్, రామ్ రామ్...

ధర్పల్లిలో ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం

0
ధర్పల్లిలో ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం శుక్రవారం : 24/04/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్యదర్శి మాట్లాడుతూ.....

హత్యా నేరం మీద ఒకరు పట్టుబడ్డారు; మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు

0
పూణె: పూణె మున్సిపల్ కార్పొరేషన్ (పిఎంసి) మాజీ సెక్యూరిటీ గార్డు, ధన్‌కావాడికి చెందిన 32 ఏళ్ల క్రుశాల్ కస్బే హత్య కేసులో డెక్కన్ జింఖానా పోలీసులు బుధవారం దత్తవాడికి చెందిన వ్యక్తి (34)ని...

3.5 కి.మీ కత్రాజ్-కోంధ్వా రహదారి విస్తరణకు అవసరమైన భూమికి నగదు పరిహారాన్ని రాష్ట్రం ఆమోదించింది

0
పూణే: దాదాపు ఎనిమిదేళ్లుగా PMC చొరవను నిలిపివేసిన కీలక సమస్య అయిన ప్రాజెక్ట్ సంబంధిత భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నగదు పరిహారాన్ని ఆమోదించడంతో 3.5 కి.మీ కత్రాజ్-కోంధ్వా రహదారి విస్తరణ వేగవంతం...

ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి కీలక సూచనలు 

0
ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి కీలక సూచనలు  అత్యవసరమైతేనే బయటికి రావాలి ఉదయం వేళల్లో పనులు చేసుకోవాలి  వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలి తల్లితండ్రులు పిల్లల పట్ల...
Translate »
error: Content is protected !!