Homeకామారెడ్డిArrive and Alive కార్యక్రమం మూడవ రోజు – విద్యార్థుల్లో రోడ్డు భద్రతపై అవగాహన...

Arrive and Alive కార్యక్రమం మూడవ రోజు – విద్యార్థుల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపు బాలల రహదారి భద్రత దినోత్సవం మైనర్ డ్రైవింగ్‌పై పోలీసుల కఠిన హెచ్చరిక

Arrive and Alive  కార్యక్రమం మూడవ రోజు  విద్యార్థుల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపు

బాలల రహదారి భద్రత దినోత్సవం  మైనర్ డ్రైవింగ్‌పై పోలీసుల కఠిన హెచ్చరిక

పాఠశాలల్లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన సదస్సులు, పోటీలు నిర్వహణ

హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగంపై ప్రాముఖ్యత వివరించిన పోలీసులు


కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా నిర్వహిస్తున్న “Arrive and Alive” అవగాహన కార్యక్రమాలు మూడవ రోజు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా “బాలల రహదారి భద్రత దినోత్సవం”గా నిర్వహిస్తూ జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.

కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ మరియు సీటుబెల్ట్ వినియోగం ప్రాముఖ్యతను విజువల్స్ ద్వారా వివరించారు. మైనర్ డ్రైవింగ్ చట్టరీత్యా నేరమని, ఇది ప్రాణాపాయానికి దారితీస్తుందని విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులకు పోలీసులు స్పష్టంగా తెలియజేశారు. చిన్నతనం నుంచే ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంపొందించడం ద్వారా భవిష్యత్తులో బాధ్యతగల పౌరులుగా మారేలా దోహదం చేస్తుందని అధికారులు పేర్కొన్నారు.

జిల్లాలోని బిచ్కుంద, మద్నూర్, గాంధారి, బీబీపేట్, బిర్కూర్ మరియు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో పాఠశాలల్లో ట్రాఫిక్ సంకేతాలపై అవగాహన కల్పించడంతో పాటు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి వారిలో ఉత్సాహాన్ని పెంపొందించారు. ఈ కార్యక్రమాలకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ, ప్రజల సహకారంతో రోడ్డు ప్రమాదాలను నియంత్రించి సురక్షిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని వెల్లడించారు. ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లావ్యాప్తంగా ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

పూణే కార్పొరేటర్లు GB సమావేశంలో నీటి సరఫరా సమస్యలను లేవనెత్తారు, మేయర్ పరిష్కారాలను కోరుతున్నారు

0
పుణె: తమ తమ ప్రాంతాల్లో సరైన నీటి సరఫరా జరగడం లేదని పలువురు కార్పొరేటర్లు శుక్రవారం జరిగిన పౌరసరఫరాల సంస్థ సర్వసభ్య సమావేశంలో ప్రస్తావించారు.నీటి అంతరాయాలు గత రెండు రోజులకు...

ఆర్‌ఎంసి ప్లాంట్లను తరలించాలని ధయారీ వాసులు డిమాండ్ చేస్తున్నారు

0
పూణే: పూణె మునిసిపల్ కార్పొరేషన్ (పిఎంసి)ని మూసివేసి, తమ పరిసరాల్లో పనిచేస్తున్న రెడీ మిక్స్ కాంక్రీట్ (ఆర్‌ఎంసి) ప్లాంట్‌లను తరలించాలని డిమాండ్ చేస్తూ ధయారీ నివాసితులు శుక్రవారం నిరసన ప్రదర్శన...

ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు.కూరపాటి అరుణ్ జ్యోతి ఆర్టీసీ కార్మికులకు సంఘీ భావం

0
ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు.కూరపాటి అరుణ్ జ్యోతి ఆర్టీసీ కార్మికులకు సంఘీ భావం  నిజామాబాద్ జిల్లా లో ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు.కూరపాటి అరుణ్ జ్యోతి ఆర్టీసీ కార్మికులకు సంఘీ భావం...

మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి కృషి అర్బన్ ఎమ్మెల్యే తో మాజీ సైనికుల సంక్షేమ సంఘం భేటీ..

0
మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి కృషి  అర్బన్ ఎమ్మెల్యే తో మాజీ సైనికుల సంక్షేమ సంఘం భేటీ.. ఇందూరు: మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే...

ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు

0
ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు శుక్రవారం : 24/04/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  ధర్పల్లి మండలంలోని నడిమి తండాలో శ్రీ జగదాంబ మాత, సేవలాల్ మహారాజ్, రామ్ రామ్...

పూణే కార్పొరేటర్లు GB సమావేశంలో నీటి సరఫరా సమస్యలను లేవనెత్తారు, మేయర్ పరిష్కారాలను కోరుతున్నారు

0
పుణె: తమ తమ ప్రాంతాల్లో సరైన నీటి సరఫరా జరగడం లేదని పలువురు కార్పొరేటర్లు శుక్రవారం జరిగిన పౌరసరఫరాల సంస్థ సర్వసభ్య సమావేశంలో ప్రస్తావించారు.నీటి అంతరాయాలు గత రెండు రోజులకు...

ఆర్‌ఎంసి ప్లాంట్లను తరలించాలని ధయారీ వాసులు డిమాండ్ చేస్తున్నారు

0
పూణే: పూణె మునిసిపల్ కార్పొరేషన్ (పిఎంసి)ని మూసివేసి, తమ పరిసరాల్లో పనిచేస్తున్న రెడీ మిక్స్ కాంక్రీట్ (ఆర్‌ఎంసి) ప్లాంట్‌లను తరలించాలని డిమాండ్ చేస్తూ ధయారీ నివాసితులు శుక్రవారం నిరసన ప్రదర్శన...

ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు.కూరపాటి అరుణ్ జ్యోతి ఆర్టీసీ కార్మికులకు సంఘీ భావం

0
ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు.కూరపాటి అరుణ్ జ్యోతి ఆర్టీసీ కార్మికులకు సంఘీ భావం  నిజామాబాద్ జిల్లా లో ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు.కూరపాటి అరుణ్ జ్యోతి ఆర్టీసీ కార్మికులకు సంఘీ భావం...

మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి కృషి అర్బన్ ఎమ్మెల్యే తో మాజీ సైనికుల సంక్షేమ సంఘం భేటీ..

0
మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి కృషి  అర్బన్ ఎమ్మెల్యే తో మాజీ సైనికుల సంక్షేమ సంఘం భేటీ.. ఇందూరు: మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే...

ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు

0
ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు శుక్రవారం : 24/04/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  ధర్పల్లి మండలంలోని నడిమి తండాలో శ్రీ జగదాంబ మాత, సేవలాల్ మహారాజ్, రామ్ రామ్...
Translate »
error: Content is protected !!