ధర్పల్లి వేసవిలో పిల్లల భద్రత, దొంగతనాలు: పోలీసుల కీలక విజ్ఞప్తి
బుధవారం : 22/04/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
పోలీసులు ప్రజలకు ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. వేసవి సెలవుల్లో పిల్లలను బావులు, కాలువలు, చెరువుల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. పిల్లల భద్రత అందరి బాధ్యత అని, అప్రమత్తంగా ఉండాలని కోరారు. తీవ్రమైన ఎండల కారణంగా రాత్రిపూట ఇళ్లపై పడుకునేవారు విలువైన వస్తువులను దొంగలు గుర్తించని ప్రదేశాలలో భద్రపరుచుకోవాలని, దొంగతనాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. వడదెబ్బతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, అప్రమత్తంగా ఉండాలని పోలీసులు

























