ధర్పల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం
గురువారం : 23/04/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గురువారం ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు దీనికి విద్యార్థుల తల్లిదండ్రులు హాజరై ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రులకు వివరిస్తూ ప్రాథమిక పాఠశాలలో గత మూడు సంవత్సరాల నుండి మా పాఠశాల నుండి గురుకులకు రాసిన వారు ప్రతి ఒక్కరూ ఉత్తీర్ణులయ్యారని, అదేవిధంగా వేసవి సెలవుల్లో విద్యార్థులను ఎండలో తిరగకుండా చూసుకోవాలని చుట్టుపక్కల మీకు తెలిసిన విద్యార్థులు ఎవరైనా ఉంటే ప్రైమరీ స్కూల్లో ప్రైవేట్ విద్యాసంస్థల కన్నా ఉన్నతమైన విద్య అందిస్తున్నారని వారికి వివరించి స్కూల్లో అడ్మిషన్ చేయించాలని ప్రధానోపాధ్యాయులు అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు























