పరీక్ష కేంద్రాలను సందర్శించిన మండల విద్యాశాఖ అధికారి
శనివారం : 11/04/26/ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
డిచ్ పల్లి మండలం లో పరీక్ష కేంద్రాలను సందర్శించిన మండల విద్యాశాఖ అధికారి. నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం లో ఒకటవ తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు జరుగుతున్న పరీక్షల కేంద్రాలను సందర్శించిన మండల విద్యాశాఖ అధికారి జి నరేష్.డిచ్ పల్లి మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలలో ఒకటవ తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు జరుగుతున్న పరీక్షలను,పరీక్ష కేంద్రాలను సందర్శించిన మండల విద్యాశాఖ అధికారి.జి.నరేష్. ఈ సందర్భంగా పాఠశాలలలో పరీక్షలను పక్కడు బందీగా జరుపుతున్నామని,పరీక్షలకు సంబంధించిన క్వశ్చన్ పేపర్లను బాధ్యత యుతంగా ప్రత్యేక నిఘాలో పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.మండలం లో పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలలో సందర్శించామని ప్రైవేట్ విక్టరీ స్కూల్ లో సందర్శించినప్పుడు స్కూల్ యాజమాన్యం పరీక్షల నిర్వహించిన తీరు సంతృప్తి కల్పించిందన్నారు. మండలంలో పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయన్నారు.

























