తెలంగాణ యూనివర్సిటీ లో ఘనంగా మహాత్మా జ్యోతిభా ఫూలే 199 వ జయంతి
శనివారం : 11/04/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
తెలంగాణ యూనివర్సిటీ బీసీ సెల్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాఫూలే లే 199 వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికిముఖ్యఅతిథిగా హాజరైన బీసీ సెల్ డైరెక్టర్. యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్.ఆచార్య. ఆరతి మాట్లాడుతూ ఫూలే గారి సేవలను కొనియాడారు. విద్య మాత్రమే సమాజంలోని అసమానతులను దూరం చేయగలరని నమ్మిన ఫూలే సిద్ధాంతాలను విద్యార్థులుపుణికిపుచ్చుకోవాలనిఆమెపిలుపునిచ్చారు.ఫూలే గారు సత్యశోధక్ సమాజం ఏర్పాటు చేసి దాని ద్వారా సమాజంలో వేళ్లునుకు పోయిన కులవివక్షణను సమర్థవంతంగా ఎదుర్కొన్నారని,మహిళలను చైతన్యంచేయడంలోసఫలీకృతులయ్యారని ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ఫూలే సామాజిక సేవలను కొనియాడారు.























