ధర్పల్లి మండలంలో 135వ అంబేద్కర్ జయంతి వేడుకలు
మంగళవారం : 14/04/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి మండలంలో 135వఅంబేద్కర్ జయంతి సందర్భంగా మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ. సామాజిక న్యాయం మరియు సమానత్వం కోసం ఆయన కృషి చేశారని, అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాల్ రాజ్, గ్రామ సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్,చక్రపాణి, మంగిత్యా నాయక్, సురేందర్ గౌడ్, డాక్టర్ ఆనంద్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు























