ధర్పల్లి,ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన పద్మశాలి యువతి,యువకులకు సన్మానం
మంగళవారం : 21/04/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినటువంటి పద్మశాలి యువతి, యువకులకు గుండుక వీణ D/o శంకర్ ప్రభుత్వ టీచర్,నవీన్ d/o నాగేశ్వర్ ప్రభుత్వ టీచర్, మరిపెద్ది రాహుల్ S/o రాజు ఎస్సీ కార్పొరేషన్ లో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం సాధించిన సందర్భంగా సోమవారం పద్మశాలి సంఘంలో అధ్యక్ష్య, కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా శాలువాతో సన్మానించి, జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కొండ్యాల వినోద్,కార్యవర్గం వైభవ్, అక్షయ్, నరేష్,మహేందర్, బిల్ల పురుషోత్తం, జక్కుల గంగాధర్,చిలుక శంకర్, పండరి నాథ్,దాసరి గంగాధర్,సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



















