Homeతెలంగాణవర్షంలోనూ ప్రజాసేవలో సైబరాబాద్ పోలీసులు

వర్షంలోనూ ప్రజాసేవలో సైబరాబాద్ పోలీసులు

వర్షంలోనూ ప్రజాసేవలో సైబరాబాద్ పోలీసులు


సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈరోజు కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ మరియు లా అండ్ ఆర్డర్ పోలీసు అధికారులు, సిబ్బంది రోడ్లపై ప్రత్యేకంగా విధులు నిర్వర్తిస్తున్నారు.

ప్రధాన కూడళ్లు, ట్రాఫిక్ రద్దీ ప్రాంతాలు, నీరు నిలిచే ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు వాహనాల రాకపోకలను నియంత్రిస్తూ ట్రాఫిక్ సజావుగా సాగేలా చర్యలు చేపడుతున్నారు. అదే విధంగా లా అండ్ ఆర్డర్ సిబ్బంది ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందిస్తూ, వర్షం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అండగా నిలుస్తున్నారు.

వర్షపు నీటితో నిండిన ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తూ, ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా సూచనలు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన అందించేందుకు అన్ని పోలీసు యంత్రాంగాలు అప్రమత్తంగా పనిచేస్తున్నాయి.

ప్రజలు కూడా అవసరమైతే తప్ప బయటకు రావద్దని, వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని, ట్రాఫిక్ పోలీసుల సూచనలను పాటించాలని సైబరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేశారు….

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మహారాష్ట్రలో పికప్ వ్యాన్ బావిలో పడి 9 మంది మృతి చెందారు

0
TOI సిటీ డెస్క్ అనేది పగలు మరియు రాత్రంతా దేశవ్యాప్తంగా ఉన్న నగరాల పల్స్‌ని మీకు అందించడానికి అంకితమైన జర్నలిస్టుల అలుపెరగని బృందం. టైమ్స్ ఆఫ్ ఇండియా పాఠకులకు ముఖ్యమైన నగర వార్తలను...

లంపి చర్మ వ్యాధిని ఎదుర్కోవడానికి మహారాష్ట్ర ఇంట్లో మేకపాక్స్ వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభించింది

0
ప్రాతినిధ్య ప్రయోజనం కోసం చిత్రం పూణే: రాష్ట్ర పశుసంవర్ధక శాఖకు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వెటర్నరీ బయోలాజికల్ ప్రొడక్ట్స్ (IVBP) ఇటీవలి సంవత్సరాలలో మహారాష్ట్ర అంతటా వేలాది జంతువులను చంపిన ముద్ద...

సెప్టంబ‌ర్ నెల దర్శన కోటా విడుదల వివరాలు

0
సెప్టంబ‌ర్ నెల దర్శన కోటా విడుదల వివరాలు సెప్టంబ‌ర్ నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేయు వివిధ దర్శనాల,గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల( సుప్రభాతం, తోమాల,...

అంగన్‌వాడీ సిబ్బందికి శుభవార్త.. పునర్నియామకాలకు ప్రభుత్వం అనుమతి

0
అంగన్‌వాడీ సిబ్బందికి భారీ ఊరట ఎన్నికల్లో ఓడి ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లు, హెల్పర్ల పునర్నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్, జూన్ 14: రాష్ట్రంలోని అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల సంక్షేమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని...

NEET ఎగ్జామ్ సమయం పెంపు!

0
NEET ఎగ్జామ్ సమయం పెంపు! ఎన్టీఏ నీట్‌ పరీక్షా సమయం పెంచినట్లు తెలుస్తోంది. అదనంగా 15 నిమిషాలు ఇవ్వగా.. మధ్యాహ్నం 2 నుంచి 5.15 గంటల వరకు పరీక్ష జరగనుంది. అలాగే రఫ్‌ వర్క్‌...

మహారాష్ట్రలో పికప్ వ్యాన్ బావిలో పడి 9 మంది మృతి చెందారు

0
TOI సిటీ డెస్క్ అనేది పగలు మరియు రాత్రంతా దేశవ్యాప్తంగా ఉన్న నగరాల పల్స్‌ని మీకు అందించడానికి అంకితమైన జర్నలిస్టుల అలుపెరగని బృందం. టైమ్స్ ఆఫ్ ఇండియా పాఠకులకు ముఖ్యమైన నగర వార్తలను...

లంపి చర్మ వ్యాధిని ఎదుర్కోవడానికి మహారాష్ట్ర ఇంట్లో మేకపాక్స్ వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభించింది

0
ప్రాతినిధ్య ప్రయోజనం కోసం చిత్రం పూణే: రాష్ట్ర పశుసంవర్ధక శాఖకు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వెటర్నరీ బయోలాజికల్ ప్రొడక్ట్స్ (IVBP) ఇటీవలి సంవత్సరాలలో మహారాష్ట్ర అంతటా వేలాది జంతువులను చంపిన ముద్ద...

సెప్టంబ‌ర్ నెల దర్శన కోటా విడుదల వివరాలు

0
సెప్టంబ‌ర్ నెల దర్శన కోటా విడుదల వివరాలు సెప్టంబ‌ర్ నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేయు వివిధ దర్శనాల,గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల( సుప్రభాతం, తోమాల,...

అంగన్‌వాడీ సిబ్బందికి శుభవార్త.. పునర్నియామకాలకు ప్రభుత్వం అనుమతి

0
అంగన్‌వాడీ సిబ్బందికి భారీ ఊరట ఎన్నికల్లో ఓడి ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లు, హెల్పర్ల పునర్నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్, జూన్ 14: రాష్ట్రంలోని అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల సంక్షేమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని...

NEET ఎగ్జామ్ సమయం పెంపు!

0
NEET ఎగ్జామ్ సమయం పెంపు! ఎన్టీఏ నీట్‌ పరీక్షా సమయం పెంచినట్లు తెలుస్తోంది. అదనంగా 15 నిమిషాలు ఇవ్వగా.. మధ్యాహ్నం 2 నుంచి 5.15 గంటల వరకు పరీక్ష జరగనుంది. అలాగే రఫ్‌ వర్క్‌...
Translate »
error: Content is protected !!