Homeఆరోగ్యంఫార్మసీ అధికారులకు ఆన్లైన్ రిపోర్టింగ్ పై శిక్షణ

ఫార్మసీ అధికారులకు ఆన్లైన్ రిపోర్టింగ్ పై శిక్షణ

నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలోని ఫార్మసీ అధికారులకు డ్రగ్ అండ్ వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ సిస్టం పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ మేడం  హాజరయ్యారు. ఈ శిక్షణను డిడిఎం నారాయణ  ఇవ్వడం జరిగింది ఇంతవరకు ఈ ఔషధీ ద్వారా ఆన్లైన్లో డ్రగ్స్ రిసీవ్డ్, డిస్ట్రి బూషన్, బ్యాలెన్స్, ఎకనాలెడ్జ్మెంట్ జరిగేవి మరియు ఫ్యామిలీ ప్లానింగ్ లాజిస్టిక్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా తాత్కాలిక పద్ధతులైన ఓరల్ పిల్స్, నిరోధ్ , IUD,PPIUCD,అంతరా ఇంజక్షన్, లాంటివి సపరేటుగా ఆన్లైన్లో రిపోర్టింగ్ జరిగేవనీ ఇప్పుడు ఈ రెండింటిని DVDMS డ్రగ్స్ అండ్ వ్యాక్సినేషన్ డెసిషన్ మేనేజ్మెంట్ సిస్టం తో కలిపి చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ  మాట్లాడుతూ సమయపాలన పాటిస్తూ విధులకు హాజరు కావాలన్నారు. అందుబాటులో ఉన్న మెడిసిన్స్ లిస్ట్ అవుట్ చేసి ప్రదర్శించాలన్నారు. స్టాక్ రిజిస్టర్స్ , డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్స్, అందుబాటులో ఉండాలన్నారు. ఎక్స్పైర్ మందులను వెంటనే తొలగించాలన్నారు. ఈరోజు నేను ఎంట్రీ చేయాలన్నారు. ఈవిన్లో డ్యూ లిస్టు ప్రకారం గా ఎంట్రీ చేయాలన్నారు. వైద్యాధికారులకు పిహెచ్స్సి సిబ్బందికి మధ్య సమన్వయం చాలా అవసరం అన్నారు. అత్యవసర కిట్టులను అందుబాటులో ఉంచాలని, ఐ ఎల్ ఆర్, డి ఫ్రీజర్ లో టెంపరేచర్ మెయింటైన్ చేయాలన్నారు. రికార్డ్స్ రిపోర్ట్స్ మెయింటైన్ చేయాలని , రోజు రోజుకు పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతల వల్ల ప్రజలు వంటి దెబ్బకు అవకాశం ఉందని ఆశా కార్యకర్తలు అందరూ ప్రతి గృహ సందర్శనలు ఒకటో నెంబర్ గురైన రోగులను గుర్తించి ఓ ఆర్ ఎస్ ప్యాకెట్స్ ను అందించాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎం సి హెచ్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్వేత డిస్ట్రిక్ట్ ఎపిడమాలజిస్ట్ డాక్టర్ శ్రావ్య, ఫార్మసీ సూపర్వైజర్ నారాయణ,

డి డి ఎం లు నారాయణ, పృథ్వి , డి హెచ్ ఈ ఘన్పూర్ వెంకటేశ్వర్లు, హెచ్ ఈ ఓ శ్రీనివాస్ వివిధ పీహెచ్సీల నుండి విచ్చేసిన ఫార్మసిస్టులు డాటా ఎంట్రీ ఆపరేటర్లు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో విరాట హిందూ సమ్మేళనం

0
లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో విరాట హిందూ సమ్మేళనం ఆదివారం : 26/04/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో విరాట హిందూ...

నిహారిక చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

0
నిహారిక చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఆదివారం : 26/04/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  నిజామాబాద్ జిల్లాలోని ధర్పల్లి మండలంలో, నిహారిక చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం...

ఆప్ దాని సూత్రాలను అనుసరిస్తే, చద్దా & ఇతరులు పార్టీని విడిచిపెట్టేవారు కాదు: అన్నా హజారే

0
పుణె: రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా మరియు ఇతర ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సభ్యులు బిజెపిలో చేరడానికి పార్టీని విడిచిపెట్టేవారు కాదని సామాజిక కార్యకర్త అన్నా హజారే శనివారం...

మహారాష్ట్ర సీఎం ఎదుట శివాజీ మహారాజ్‌పై బాగేశ్వర్ ధామ్ అధినేత చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి; తన వ్యాఖ్యకు...

0
పూణె: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ శుక్రవారం నాగ్‌పూర్‌లో పాల్గొన్న కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి బాగేశ్వర్ ధామ్ అధిపతి ధీరేంద్ర శాస్త్రి...

పూణే కార్పొరేటర్లు GB సమావేశంలో నీటి సరఫరా సమస్యలను లేవనెత్తారు, మేయర్ పరిష్కారాలను కోరుతున్నారు

0
పుణె: తమ తమ ప్రాంతాల్లో సరైన నీటి సరఫరా జరగడం లేదని పలువురు కార్పొరేటర్లు శుక్రవారం జరిగిన పౌరసరఫరాల సంస్థ సర్వసభ్య సమావేశంలో ప్రస్తావించారు.నీటి అంతరాయాలు గత రెండు రోజులకు...

లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో విరాట హిందూ సమ్మేళనం

0
లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో విరాట హిందూ సమ్మేళనం ఆదివారం : 26/04/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో విరాట హిందూ...

నిహారిక చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

0
నిహారిక చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఆదివారం : 26/04/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  నిజామాబాద్ జిల్లాలోని ధర్పల్లి మండలంలో, నిహారిక చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం...

ఆప్ దాని సూత్రాలను అనుసరిస్తే, చద్దా & ఇతరులు పార్టీని విడిచిపెట్టేవారు కాదు: అన్నా హజారే

0
పుణె: రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా మరియు ఇతర ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సభ్యులు బిజెపిలో చేరడానికి పార్టీని విడిచిపెట్టేవారు కాదని సామాజిక కార్యకర్త అన్నా హజారే శనివారం...

మహారాష్ట్ర సీఎం ఎదుట శివాజీ మహారాజ్‌పై బాగేశ్వర్ ధామ్ అధినేత చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి; తన వ్యాఖ్యకు...

0
పూణె: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ శుక్రవారం నాగ్‌పూర్‌లో పాల్గొన్న కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి బాగేశ్వర్ ధామ్ అధిపతి ధీరేంద్ర శాస్త్రి...

పూణే కార్పొరేటర్లు GB సమావేశంలో నీటి సరఫరా సమస్యలను లేవనెత్తారు, మేయర్ పరిష్కారాలను కోరుతున్నారు

0
పుణె: తమ తమ ప్రాంతాల్లో సరైన నీటి సరఫరా జరగడం లేదని పలువురు కార్పొరేటర్లు శుక్రవారం జరిగిన పౌరసరఫరాల సంస్థ సర్వసభ్య సమావేశంలో ప్రస్తావించారు.నీటి అంతరాయాలు గత రెండు రోజులకు...
Translate »
error: Content is protected !!