హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్ ప్రారంభించిన డిఎంహెచ్వో
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిజాంబాద్ జిల్లాలోని హజ్యాత్రికులకు ముందస్తు గా వ్యాధి నిరోధక టీకాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ ఆధ్వర్యంలో అర్సపల్లి ప్రాంతంలోని బసేరా ఫంక్షన్ హాల్ లో ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ హజ్ యాత్రకు ముందస్తుగా వైవాలంటూ ఓరల్ పోలియో వ్యాక్సిన్, మేనింగో కోకల్ పాలు సేకరేడ్ వ్యాక్సిన్ మరియు ఇనాక్టివేటెడ్ ఇన్ఫ్లుయన్ జ వ్యాక్సిన్ లను 320 మంది హజ్ యాత్రకు ఇవ్వడం జరిగిందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్మునైజేషన్ అధికారి డాక్టర్ అశోక్ గారు హజ్ కమిటీ అధ్యక్షులు మౌలానా షేక్ ఇస్మాయిల్ ఆర్ పి, ఉపాధ్యక్షులు మహమ్మద్ ఆజార్ పారుకి, ముక్తి రాయిస్ మిన్హాజ్, ప్రధాన కార్యదర్శి మహామ్మద నసీరుద్దీన్, జాయింట్ సెక్రటరీలు మౌలానా సమ్యుల్లా, హమీద్ అలీ, సయ్యద్ అబ్దుల్లా, మహమ్మద్ అబ్జాలుద్దీన్, కోశాధికారి వాసు అహ్మద్ ఖాన్, సయ్యద్ ముబాషీర్, ఇమ్రాన్ షరీఫ్, మహమ్మద్ సిద్ధికి, మజారు,కలిo
వివిధ పిహెచ్ స్సీల వైద్యాధికారులు, పర్యవేక్షణ అధికారులు, పారామెడికల్ సిబ్బంది , హజ్ యాత్రలో పాల్గొన్నారు.

























