Homeత్రిశూల్ న్యూస్నిజామాబాద్ నగరంలో హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా ప్రజలు తూ.చా తప్పనిసరి ఈ దిగువ నిబంధనలు పాటించగలరు

నిజామాబాద్ నగరంలో హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా ప్రజలు తూ.చా తప్పనిసరి ఈ దిగువ నిబంధనలు పాటించగలరు

నిజామాబాద్ నగరంలో హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా ప్రజలు తూ.చా తప్పనిసరి ఈ దిగువ నిబంధనలు పాటించగలరు


నిజామాబాదు నగర ప్రజలకు తెలియజేయునది ఏమనగా *తేది : 02-04-2026 నాడు ఉదయం నుండి రాత్రి వరకు హనుమాన్ జయంతి శోభ యాత్ర చేయడం జరుగును, ఇట్టి యాత్ర కాంటేశ్వర్ ఆలయం నుండి ప్రారంభం మై, ZP చౌరస్తా, హమాల్వాడి, పాత ప్రభాస్ టాకీస్, రైల్వే ఫ్లై ఓవర్ మీదుగా, గోదాం రోడ్, దేవి రోడ్, మమతా సర్కిల్, గాంధీ చౌక్, నెహురు పార్క్, అజాం రోడ్, పెద్దబజార్, లక్ష్మి మెడికల్ మరియు చివరిగా RR చౌరాస్తా వరకు చేరుకుంటుంది. శోభాయాత్రలో దేవత విగ్రహము మరియు పెద్ద సంఖ్య లో భక్తులు వచ్చి పాల్గొనే అవకాశం ఉన్నందున , ముఖ్యంగా గోదాం రోడ్ , దేవి రోడ్ , మమతా సర్కిల్ , గాంధీ చౌక్ , నెహురు పార్క్ , పెద్ద బజార్ లక్ష్మి మెడికల్ మరియు RR చౌరస్తా వరకు గల దుకాణ యజమానులు మరియు నివాసము ఉండే వారు తేదీ.01-04-2026 నాడు రాత్రి 8 గంటల నుండి తేది 02-04-2026 నాడు రాత్రి 11:30 గంటల వరకు* తమరి వాహనాలను శోభ యాత్ర వెళ్లే మార్గంలో రోడ్డు పైన పార్క్ చేయరాదు. మరియు ట్రాఫికి ఎలాంటి అంతరాయం కలిగించరాదని మా యొక్క విన్నపము.

*అలాగా క్రింద చూపిన ప్రాంతాల వాహనాలు అనగా*;-
*1) హైదరాబాద్ , ఆదిలాబాద్ , వరంగల్ వచ్చి పోయే RTC మరియు ప్రైవేటు బస్సులు* :- RTC బస్ స్టాండ్, ZP “T” రోడ్, సుభాష్ నగర్ రామాలయం, రవి పబ్లిక్ స్కూల్, SFS School “T” రోడ్డు జంక్షన్ నుండి చంద్రశేఖర్ కాలనీ రోడ్డు చౌరస్తా, కాజా హోటల్ నుండి కంటేశ్వర్ బైపాస్ జంక్షన్ చేరుకొని హైదరాబాదు, అదిలాబాదు ,వరంగల్ వైపు వెళ్లాలి తిరిగి ఇదే మార్గం గుండా నిజామాబాద్ బస్టాండ్ చేరుకోవాలి.

*2) బోధన్ నుండి వచ్చిపోయే వాహనాలు* :- అర్సపల్లి రైల్వే గేట్ నుండి కొత్త కలెక్టరేట్, కాజా హోటల్ నుండి చంద్రశేఖర్ కాలనీ రోడ్డు చౌరస్తా, SFS School “T” రోడ్డు జంక్షన్ నుండి సుభాష్ నగర్ రామాలయం, రవి పబ్లిక్ స్కూల్ Z.P “T” జంక్షన్, NTR చౌరాస్తా, RTC బస్ స్టాండ్ చేరుకోవాలి.

*3) బాన్సువాడ నుండి వచ్చి పోయే వాహనాలు* :- వర్నీ చౌరాస్తా నుండి పులాంగ్ సర్కిల్, కోర్ట్ సర్కిల్, NTR చౌరస్తా, రైల్వే స్టేషన్ RTC బస్సు స్టాండ్ చేరుకోవాలి.

*కావున ప్రజలు ఇట్టి విషయాన్ని గమనించి తమరి యొక్క ప్రయాణాలు, జరుపుకొని, ట్రాఫిక్ పోలీస్ వారికీ సహాకరించాలని మా యొక్క మనవి*.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

PCM గ్రూప్ మొదటి ప్రయత్నంలో MHT-CETలో 100 పర్సంటైల్‌తో 26

0
ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు పూణే: మహారాష్ట్ర MHT CET 2026 ఫిజిక్స్-కెమిస్ట్రీ-గణితంలో మొదటి ప్రయత్నంలో ఇరవై నాలుగు మంది అబ్బాయిలు మరియు ఇద్దరు అమ్మాయిలు 100...

2027 జనాభా లెక్కల మొదటి దశను పూర్తి చేయడానికి రాష్ట్రం 2.2 లక్షల ఎన్యుమరేషన్ బ్లాకులను కవర్ చేస్తుంది

0
కొత్తూరులోని జే భవానీనగర్‌లో జనగణన నిర్వహిస్తున్న పీఎంసీ ఉద్యోగులు పూణే: రాష్ట్రం 2027 జనాభా లెక్కల మొదటి దశ - హౌస్ లిస్టింగ్ మరియు హౌసింగ్ సెన్సస్ - సుమారు 2.45...

యూరియా యాప్ ధర్నాకు రైతుల మద్దతు లేదు…

0
యూరియా యాప్ ధర్నాకు రైతుల మద్దతు లేదు... మంగళవారం : 16/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్ నందిపేట్ జూన్ 16 త్రిశూల్ న్యూస్: సోమవారం నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో జరిగిన...

బాలుడు అదృశ్యం.. గాలిస్తున్న పోలీసులు

0
బాలుడు అదృశ్యం.. గాలిస్తున్న పోలీసులు మంగళవారం : 16/06/26/ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్  నందిపేట్, జూన్ 16 (త్రిశూల్ న్యూస్): మహారాష్ట్ర రాష్ట్రంలోని హింగోలి జిల్లా భస్మత్ ప్రాంతానికి చెందిన 14...

ధర్పల్లి మండల్ పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నుల పంపిణీ

0
ధర్పల్లి మండల్ పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నుల పంపిణీ మంగళవారం : 16/06/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత...

PCM గ్రూప్ మొదటి ప్రయత్నంలో MHT-CETలో 100 పర్సంటైల్‌తో 26

0
ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు పూణే: మహారాష్ట్ర MHT CET 2026 ఫిజిక్స్-కెమిస్ట్రీ-గణితంలో మొదటి ప్రయత్నంలో ఇరవై నాలుగు మంది అబ్బాయిలు మరియు ఇద్దరు అమ్మాయిలు 100...

2027 జనాభా లెక్కల మొదటి దశను పూర్తి చేయడానికి రాష్ట్రం 2.2 లక్షల ఎన్యుమరేషన్ బ్లాకులను కవర్ చేస్తుంది

0
కొత్తూరులోని జే భవానీనగర్‌లో జనగణన నిర్వహిస్తున్న పీఎంసీ ఉద్యోగులు పూణే: రాష్ట్రం 2027 జనాభా లెక్కల మొదటి దశ - హౌస్ లిస్టింగ్ మరియు హౌసింగ్ సెన్సస్ - సుమారు 2.45...

యూరియా యాప్ ధర్నాకు రైతుల మద్దతు లేదు…

0
యూరియా యాప్ ధర్నాకు రైతుల మద్దతు లేదు... మంగళవారం : 16/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్ నందిపేట్ జూన్ 16 త్రిశూల్ న్యూస్: సోమవారం నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో జరిగిన...

బాలుడు అదృశ్యం.. గాలిస్తున్న పోలీసులు

0
బాలుడు అదృశ్యం.. గాలిస్తున్న పోలీసులు మంగళవారం : 16/06/26/ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్  నందిపేట్, జూన్ 16 (త్రిశూల్ న్యూస్): మహారాష్ట్ర రాష్ట్రంలోని హింగోలి జిల్లా భస్మత్ ప్రాంతానికి చెందిన 14...

ధర్పల్లి మండల్ పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నుల పంపిణీ

0
ధర్పల్లి మండల్ పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నుల పంపిణీ మంగళవారం : 16/06/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత...
Translate »
error: Content is protected !!