మూడు రాష్ట్రాల్లో బిజెపి విజయం సాధించడంతో బిజెపి నాయకులు సంబరాలు నిర్వహించారు
సోమవారం : 04/05/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి మండలంలో గాంధీ చౌక్ వద్ద సోమవారం మూడు రాష్ట్రాలలో బిజెపి విజయం సాధించడంతో బిజెపి నాయకులు కార్యకర్తలు టపాసులు పేల్చి మిఠాయి తినిపించుకొని ఘనంగా సంబరాలను నిర్వహించారు ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షుడు జిర్ర మైపాల్ యాదవ్ మాట్లాడుతూ.. భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధికే పట్టం కట్టారని రానున్న రోజుల్లో
తెలంగాణలో కూడా బిజెపి జెండా ఎగరడం కాయం అన్నారు
ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ సరిచేంద్ బీజేవైఎం అధ్యక్షులు రాజశేఖర్ నల్ల పెంటన్న సుంచ బాలు గజ్జల మహేష్ వెంకన్న తిరుపతి బాడిదారెడ్డి చంద్రమౌళి మోహిత్ మురళి వివేక్ వినోద్ కుమార్ రమణయ్య సంతోష్ సుభాష్ జ్ఞానేశ్వర్ గొల్లదేవేందర్ గొల్ల చిన్న మల్లయ్య సాయిలు ఎర్రోళ్ల ఆసన్న శ్రీనివాస్ రాములు భాను తదితరులు పాల్గొన్నారు

























