ధర్పల్లి పాత సొసైటి చైర్మన్కు మళ్లీ పదవి పొడిగింపు ప్రభుత్వం
బుధవారం : 06/05/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి సొసైటి పాత చైర్మన్ కు మరోసారి చైర్మన్ పదవి దక్కింది.రానున్న ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని వారి పదవీకాలాన్ని కొద్ది రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సందర్భంగా చైర్మన్ చెలిమెల మల్లికార్జున్ మాట్లాడుతూ, ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సొసైటి అభివృద్ధికి మరింత కృషి చేస్తానని చైర్మన్కు శుభాకాంక్షలు తెలిపారు తెలిపారు. సభ్యులు, గ్రామ ప్రజలు ఈ నిరయాన్ని స్వాగతిస్తూ ఈ కార్యక్రమంలో సొసైటీ కమిటీ సభ్యులు మరియు ఆర్మూర్ చిన్న బాల్రాజ్ సర్పంచ్ చెలిమేల శ్రీనివాస్ పాల్గొన్నారు























