Homeతెలంగాణఐలాపూర్ ఐకాన్ క్రికెట్ టోర్నమెంట్ ఘన ముగింపు

ఐలాపూర్ ఐకాన్ క్రికెట్ టోర్నమెంట్ ఘన ముగింపు

ఐలాపూర్ ఐకాన్ క్రికెట్ టోర్నమెంట్ ఘన ముగింపు


నిజామాబాద్ జిల్లా, నందిపేట్ మండలం, ఐలాపూర్ గ్రామంలో గత 20 రోజులుగా ఉత్సాహంగా కొనసాగిన ఐలాపూర్ ఐకాన్ క్రికెట్ టోర్నమెంట్ ఈరోజుతో ఘనంగా ముగిసింది. ఈ టోర్నమెంట్‌లో నిజామాబాద్ జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.

మొత్తం 60 జట్లు పాల్గొన్న ఈ పోటీల్లో ఫైనల్ మ్యాచ్‌లో ఐలాపూర్-11 జట్టు మరియు మల్లారం (నిజామాబాద్) జట్టు తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో మల్లారం జట్టు విజేతగా నిలవగా, ఐలాపూర్-11 జట్టు రన్నరప్‌గా నిలిచింది.

విజేతలు, రన్నరప్ జట్లకు ఐలాపూర్ గ్రామ సర్పంచ్ మీసాల లక్ష్మీనారాయణ బహుమతులు ప్రదానం చేశారు. విజేత జట్టుకు రూ.25,555 నగదు బహుమతిని సిద్ధాపురం అరుణ్ అందజేయగా, రన్నరప్ జట్టుకు రూ.15,555 నగదు బహుమతిని సర్పంచ్ మీసాల లక్ష్మీనారాయణ అందించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడంలో ఇటువంటి టోర్నమెంట్లు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. క్రీడల ద్వారా యువత గంజాయి, డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండగలరని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ క్రీడల పట్ల ఆసక్తి కనబరిచి ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గాదె శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ రమణ గౌడ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు మేకల సురేష్, మూడేండ్ల భజన, సునీల్, గంగా ప్రసాద్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

అలాగే టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించిన సిద్ధాపురం సునీల్, బలగం గంగా ప్రసాద్ మరియు మేనేజ్‌మెంట్ నిర్వాహకులను గ్రామ ప్రజలు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

జీజీహెచ్ నిజామాబాద్‌లో తొలి విజయవంతమైన పీటీసీఏ (స్టెంట్) ప్రక్రియ

0
జీజీహెచ్ నిజామాబాద్‌లో తొలి విజయవంతమైన పీటీసీఏ (స్టెంట్) ప్రక్రియ నిజామాబాద్, జూన్ 5: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్), నిజామాబాద్‌లో గుండె వైద్య సేవల విభాగం మరో చారిత్రాత్మక మైలురాయిని నమోదు చేసింది. ఆసుపత్రిలో...

500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు

0
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు హైదరాబాద్, జూన్05: నగరంలో మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో పలు స్పా సెంటర్లపై పోలీస్ బృందాలు శుక్రవారం ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. దాదాపు...

జేఈఈ మెయిన్స్‌లో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంక్ సాధించిన శివానికి ఘన సన్మానం

0
జేఈఈ మెయిన్స్‌లో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంక్ సాధించిన శివానికి ఘన సన్మానం... శుక్రవారం : 05/06/26 త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్ల నవీన్  జేఈఈ మెయిన్స్ పరీక్షలో జిల్లా స్థాయిలో ప్రథమ ర్యాంక్, రాష్ట్ర...

ధర్పల్లిలో మహామేరు క్షత్రియ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

0
ధర్పల్లిలో మహామేరు క్షత్రియ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక... శుక్రవారం  : 05/06/26 త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో మహామేరు క్షత్రియ సంఘం నూతన...

వేధింపుల ఆరోపణలపై పీఎంసీ ఆధ్వర్యంలోని వైద్య కళాశాల అధికారిపై విచారణకు ఆదేశించారు

0
PMC నిర్వహిస్తున్న భారతరత్న అటల్బిహారీ వాజ్‌పేయి మెడికల్ కాలేజ్ (BAVMC) పూణే: PMC ఆధ్వర్యంలో నడుస్తున్న భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి మెడికల్ కాలేజీ (BAVMC)కి చెందిన కనీసం నలుగురు మహిళా...

జీజీహెచ్ నిజామాబాద్‌లో తొలి విజయవంతమైన పీటీసీఏ (స్టెంట్) ప్రక్రియ

0
జీజీహెచ్ నిజామాబాద్‌లో తొలి విజయవంతమైన పీటీసీఏ (స్టెంట్) ప్రక్రియ నిజామాబాద్, జూన్ 5: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్), నిజామాబాద్‌లో గుండె వైద్య సేవల విభాగం మరో చారిత్రాత్మక మైలురాయిని నమోదు చేసింది. ఆసుపత్రిలో...

500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు

0
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు హైదరాబాద్, జూన్05: నగరంలో మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో పలు స్పా సెంటర్లపై పోలీస్ బృందాలు శుక్రవారం ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. దాదాపు...

జేఈఈ మెయిన్స్‌లో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంక్ సాధించిన శివానికి ఘన సన్మానం

0
జేఈఈ మెయిన్స్‌లో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంక్ సాధించిన శివానికి ఘన సన్మానం... శుక్రవారం : 05/06/26 త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్ల నవీన్  జేఈఈ మెయిన్స్ పరీక్షలో జిల్లా స్థాయిలో ప్రథమ ర్యాంక్, రాష్ట్ర...

ధర్పల్లిలో మహామేరు క్షత్రియ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

0
ధర్పల్లిలో మహామేరు క్షత్రియ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక... శుక్రవారం  : 05/06/26 త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో మహామేరు క్షత్రియ సంఘం నూతన...

వేధింపుల ఆరోపణలపై పీఎంసీ ఆధ్వర్యంలోని వైద్య కళాశాల అధికారిపై విచారణకు ఆదేశించారు

0
PMC నిర్వహిస్తున్న భారతరత్న అటల్బిహారీ వాజ్‌పేయి మెడికల్ కాలేజ్ (BAVMC) పూణే: PMC ఆధ్వర్యంలో నడుస్తున్న భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి మెడికల్ కాలేజీ (BAVMC)కి చెందిన కనీసం నలుగురు మహిళా...
Translate »
error: Content is protected !!