ధర్పల్లి మోడల్ కళాశాలలో 81 మంది పాస్
ఆదివారం : 12/04/26/ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ఇంటర్ ఫలితాల్లో పీఎం తెలంగాణ ఆదర్శ పాఠశాల (మోడల్ స్కూల్) విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. గ్రామీణ విద్యార్థులైనప్పటికీ కార్పొరేట్ సంస్థలకు దీటుగా మార్కులు సాధించి పాఠశాల కీర్తిని చాటారు. ప్రథమ సంవత్సరంలో మొత్తం 126 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, 81 మంది ఉత్తీర్ణత సాధించినట్లు కళాశాల వర్గాలు తెలిపాయి.

























