హొన్నాజిపేట్ గ్రామంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా రోడ్డు నియమాలు పాటించడం అందరి బాధ్యత; ఎస్సై వినయ్
మంగళవారం : 14/04/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి మండల కేంద్రంలోని హొన్నాజిపేట్ గ్రామంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా అరైవ్-అలైవ్ కార్యక్రమం నిర్వహించారు ధర్పల్లి మండల ఎస్సై వినయ్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు
వాహనదారులు నిబంధనలు పాటించాలని సూచించారు
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ మద్దికుంట ఆశవ్వ బాబయ్య, ఉప సర్పంచ్ సురేందర్ రెడ్డి, వార్డు సభ్యులు, యువకులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

























