Homeత్రిశూల్ న్యూస్సిర్పూర్‌లో మిన్నంటిన బాబాసాహెబ్ జయంతి వేడుకలు.. ప్రగతి బాటలో నడుస్తామన్న గ్రామస్తులు

సిర్పూర్‌లో మిన్నంటిన బాబాసాహెబ్ జయంతి వేడుకలు.. ప్రగతి బాటలో నడుస్తామన్న గ్రామస్తులు

సిర్పూర్‌లో మిన్నంటిన బాబాసాహెబ్ జయంతి వేడుకలు.. ప్రగతి బాటలో నడుస్తామన్న గ్రామస్తులు


నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అంబరాన్నంటాయి. మోపాల్ మండలం, సిర్పూర్ గ్రామంలో బాబాసాహెబ్ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సర్పంచ్ మరియు గ్రామ పెద్దలు, ఆయన చూపిన బాటలోనే గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని ప్రకటించారు.

అణగారిన వర్గాల గొంతుక, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ పుట్టినరోజు వేడుకలు సిర్పూర్ గ్రామంలో పండుగలా జరిగాయి. తెల్లవారుజామునే అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించిన యువకులు, విగ్రహాన్ని పూలమాలలతో సుందరంగా అలంకరించారు. సర్పంచ్ గౌతమి గణేష్ గ్రామ ప్రజలతో కలిసి, గ్రామస్తులందరూ బాబాసాహెబ్‌కు ఘన నివాళులర్పించారు.“అంబేద్కర్ చదువు ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని చెప్పారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా సిర్పూర్ గ్రామంలో విద్య, వైద్యం మరియు మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ గ్రామాన్ని ప్రగతి పదంలో నడిపిస్తామని సర్పంచ్ గౌతమి గణేష్ ధీమా వ్యక్తం చేశారు.

“బాబాసాహెబ్ జయంతి సందర్భంగా సిర్పూర్ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని గ్రామ ప్రజలు తెలిపారు.“బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సిర్పూర్ గ్రామంలో ఐకమత్యానికి ప్రతీకగా నిలిచాయి. కులమతాలకు అతీతంగా గ్రామస్తులందరూ ఈ వేడుకల్లో పాల్గొనడం విశేషమని. కేవలం విగ్రహాలకు దండలు వేయడమే కాకుండా, ఆయన ఆశయాలను ఆచరిస్తూ గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్న ఉప సర్పంచ్ భాస్కర్ పిలుపుకు గ్రామస్తులు మద్దతు ప్రకటించారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి కృషి అర్బన్ ఎమ్మెల్యే తో మాజీ సైనికుల సంక్షేమ సంఘం భేటీ..

0
మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి కృషి  అర్బన్ ఎమ్మెల్యే తో మాజీ సైనికుల సంక్షేమ సంఘం భేటీ.. ఇందూరు: మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే...

ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు

0
ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు శుక్రవారం : 24/04/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  ధర్పల్లి మండలంలోని నడిమి తండాలో శ్రీ జగదాంబ మాత, సేవలాల్ మహారాజ్, రామ్ రామ్...

ధర్పల్లిలో ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం

0
ధర్పల్లిలో ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం శుక్రవారం : 24/04/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్యదర్శి మాట్లాడుతూ.....

హత్యా నేరం మీద ఒకరు పట్టుబడ్డారు; మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు

0
పూణె: పూణె మున్సిపల్ కార్పొరేషన్ (పిఎంసి) మాజీ సెక్యూరిటీ గార్డు, ధన్‌కావాడికి చెందిన 32 ఏళ్ల క్రుశాల్ కస్బే హత్య కేసులో డెక్కన్ జింఖానా పోలీసులు బుధవారం దత్తవాడికి చెందిన వ్యక్తి (34)ని...

3.5 కి.మీ కత్రాజ్-కోంధ్వా రహదారి విస్తరణకు అవసరమైన భూమికి నగదు పరిహారాన్ని రాష్ట్రం ఆమోదించింది

0
పూణే: దాదాపు ఎనిమిదేళ్లుగా PMC చొరవను నిలిపివేసిన కీలక సమస్య అయిన ప్రాజెక్ట్ సంబంధిత భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నగదు పరిహారాన్ని ఆమోదించడంతో 3.5 కి.మీ కత్రాజ్-కోంధ్వా రహదారి విస్తరణ వేగవంతం...

మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి కృషి అర్బన్ ఎమ్మెల్యే తో మాజీ సైనికుల సంక్షేమ సంఘం భేటీ..

0
మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి కృషి  అర్బన్ ఎమ్మెల్యే తో మాజీ సైనికుల సంక్షేమ సంఘం భేటీ.. ఇందూరు: మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే...

ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు

0
ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు శుక్రవారం : 24/04/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  ధర్పల్లి మండలంలోని నడిమి తండాలో శ్రీ జగదాంబ మాత, సేవలాల్ మహారాజ్, రామ్ రామ్...

ధర్పల్లిలో ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం

0
ధర్పల్లిలో ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం శుక్రవారం : 24/04/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్యదర్శి మాట్లాడుతూ.....

హత్యా నేరం మీద ఒకరు పట్టుబడ్డారు; మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు

0
పూణె: పూణె మున్సిపల్ కార్పొరేషన్ (పిఎంసి) మాజీ సెక్యూరిటీ గార్డు, ధన్‌కావాడికి చెందిన 32 ఏళ్ల క్రుశాల్ కస్బే హత్య కేసులో డెక్కన్ జింఖానా పోలీసులు బుధవారం దత్తవాడికి చెందిన వ్యక్తి (34)ని...

3.5 కి.మీ కత్రాజ్-కోంధ్వా రహదారి విస్తరణకు అవసరమైన భూమికి నగదు పరిహారాన్ని రాష్ట్రం ఆమోదించింది

0
పూణే: దాదాపు ఎనిమిదేళ్లుగా PMC చొరవను నిలిపివేసిన కీలక సమస్య అయిన ప్రాజెక్ట్ సంబంధిత భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నగదు పరిహారాన్ని ఆమోదించడంతో 3.5 కి.మీ కత్రాజ్-కోంధ్వా రహదారి విస్తరణ వేగవంతం...
Translate »
error: Content is protected !!