నడిపల్లి గ్రామం లో అంబేద్కర్ జయంతి సందర్భంగా నడిపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు
మంగళవారం : 14/04/26/ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం నడిపల్లి గ్రామం లో ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్, గ్రామ కాంగ్రెస్ అధ్యకులు. వెంకటస్వామి జిల్లా కాంగ్రెస్ ఓబీసీ సెల్ ప్రధాన కార్యదర్శి.శ్రీనివాస్ గౌడ్ ఎ ఎమ్ సి వంగ దేవకర్ణ, వార్డు సభ్యులు విజయకాంత్,కాంగ్రెస్ నాయకులు సాజిద్,వినోద్, గంగారాం అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు గ్రామ విడిసి సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.























