ధర్పల్లి కూర్మ సంఘంలో దొడ్డి కొమురయ్య 99వ జయంతి వేడుకలు
శుక్రవారం : 03/04/26/ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
తెలంగాణ రాష్ట్ర పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 99వ జయంతి ఉత్సవాలు ఏప్రిల్ 3 శుక్రవారం ధర్పల్లి మండల కురుమ సంఘంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పాలెం రాజేశ్వర్, బిజెపి మండల అధ్యక్షుడు జీర్రా మహిపాల్ హాజరై జయంతి ఉత్సవాలు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో జీర్ర రాజేందర్,పాలపు గణేష్, జీర్ర రాజ్ కుమార్, మసూరి మహేష్, జీర్ర రంజిత్, పాలేపు మల్లయ్య, జీర్ర గంగాధర్, పాలేపు రమేష్, పాలెపు చిన్న సాయిలు,రాజన్న, పాలెపు సతీష్ పాల్గొన్నారు.

























