Homeత్రిశూల్ న్యూస్మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట ఆడపిల్లలను చదివించండి TNGOS అంతర్జాతీయ మహిళా దినోత్సవ...

మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట ఆడపిల్లలను చదివించండి TNGOS అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి

* మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ
* మహిళా ఉద్యోగులను సన్మానించిన ఎమ్మెల్యే
* కాంగ్రెస్ హయాంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నామని స్పష్టీకరణ
* మహిళల సౌకర్యార్థం మహిళా భవనాలు

ఆడపిల్లలను ఉన్నతంగా చడిచించినప్పుడే సంపూర్ణ మహిళా సాధికారిత సాధ్యమవుతుందని ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారు.  TNGOS జిల్లా శాఖ ఆ సంఘం జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమారు నేతృత్వంలో బుధవారం స్థానిక సంఘ భవనంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో *ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి* ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.అంతకుముందు కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే ను సంఘం నాయకులు పూల మొక్కను అందజేసి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా TNGOS సంఘం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి  చేపడుతున్న కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రత్యేకనంగా అభినందించారు. అనంతరం కార్యక్రమ అతిథిగా పాల్గొన్న నగర మేయర్ ఉమారాణి దంపతులను శాలువాతో సత్కరించారు. అటు మరోవైపు మహిళా ఉద్యోగులను ఘనంగా సన్మానించి,ప్రశంస పత్రాలను అందజేశారు. మహిళల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు.ఇటీవల TNGOS నిమిత్తం తన నియోజకవర్గంలో ఎకరం భూమి కేటాయించడం పట్ల TNGOS సంఘం వారు ఎమ్మెల్యే కు ప్రత్యేకంగా కృతఙ్ఞతలు తెలిపారు. కాగా ఉద్యగుల సౌకర్యార్థం కళ్యాణ మండపం ఏర్పాటు,ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్లు తదితర అంశాలను గురించి చేయాలని విన్నవించగా అందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే తప్పకుండా సహకరిస్తానని తెలిపారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేదంతో పాటు అసెంబ్లీ లో ప్రస్తావిస్తానని స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డిని గజమాలతో సన్మానించారు.ఈ మేరకు ఎమ్మేల్యే డా.ఆర్.భూపతి రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు రూపొందిస్తే..వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో ఉద్యోగస్థులదే కీలక పాత్ర అన్నారు. కాబట్టి ఉద్యోగస్తులు బాధ్యతాయుతంగా పని చేసి..ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను చివరి లబ్ధిదారునికి అందేలా పనిచేయాలని సూచించారు. ఉద్యోగులు అందరూ తమ తమ పిల్లలను ముఖ్యంగా ఆడపిల్లలను పెళ్లి పేరిట సంకెళ్లు వేయకుండా.. ఉన్నత చదువులు చదివించాలని అప్పుడే మహిళా సాధికారత సాధ్యపడుతుందని తెలిపారు.తన నియోజకవర్గం సుమారు 160కి పైగా మహిళా సంఘ భవనాలు నిర్మించడం జరిగిందని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ రూరల్ మండల అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్,పార్టీ నాయకులు రామచందర్ గౌడ్,అంబర్ సింగ్,డివిజన్ 1 కార్పొరేటర్ అగ్గు బోజన్న, TNGOS రాష్ట్ర ఉపాధ్యక్షులు గైని గంగారాం,రాష్ట్ర కార్యదర్శి పోలా శ్రీనివాస్, జిల్లా సహాయ అద్యక్షులు నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి నేతికుంట శేఖర్, మహిళా కార్యవర్గ సభ్యురాలు సునీత,ఇందిరా,గీతారెడ్డి,మంగమ్మ మహిళా ఉద్యోగస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు డ్రమ్ సీడర్ల పంపిణీ

0
డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు డ్రమ్ సీడర్ల పంపిణీ సోమవారం : 15/06/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  రైతుల సంక్షేమం మరియు వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించే లక్ష్యంతో డాక్టర్ రెడ్డీస్...

నందిపేట మండల కేంద్రంలో రైతుల ధర్నా…

0
నందిపేట మండల కేంద్రంలో రైతుల ధర్నా.... సోమవారం : 15/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్ నందిపేట్ జూన్ 15 లోకల్ న్యూస్: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో సోమవారం నందిపేట, డంకేశ్వర్...

తలేగావ్ ఆలయంలో తిరిగి ప్రతిష్టించిన తర్వాత 1.3 కిలోల వెండి కిరీటం దొంగిలించబడింది

0
పూణే: మే 23న తాలెగావ్ దభాడేలోని ఆలయంలో తుల్జాభవానీ దేవత కోసం 1.3 కిలోల బరువున్న వెండి కిరీటాన్ని దొంగలు మొదట అపహరించారు.ఓ గుర్తు తెలియని వ్యక్తి భక్తుడిలా నటిస్తూ...

సైబర్ మోసం బాధితులు ప్రతి మ్యూల్ ఖాతా డబ్బు నుండి 50k వరకు పొందవచ్చు

0
తెల్లాపూర్‌కు చెందిన 47 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నకిలీ స్టాక్ ట్రేడింగ్ అప్లికేషన్ ద్వారా పెట్టుబడులు పెట్టేందుకు సైబర్ మోసగాళ్ల చేతిలో రూ.3.26 కోట్లు పోగొట్టుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు తెలంగాణ...

మహారాష్ట్రలో పికప్ వ్యాన్ బావిలో పడి 9 మంది మృతి చెందారు

0
TOI సిటీ డెస్క్ అనేది పగలు మరియు రాత్రంతా దేశవ్యాప్తంగా ఉన్న నగరాల పల్స్‌ని మీకు అందించడానికి అంకితమైన జర్నలిస్టుల అలుపెరగని బృందం. టైమ్స్ ఆఫ్ ఇండియా పాఠకులకు ముఖ్యమైన నగర వార్తలను...

డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు డ్రమ్ సీడర్ల పంపిణీ

0
డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు డ్రమ్ సీడర్ల పంపిణీ సోమవారం : 15/06/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  రైతుల సంక్షేమం మరియు వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించే లక్ష్యంతో డాక్టర్ రెడ్డీస్...

నందిపేట మండల కేంద్రంలో రైతుల ధర్నా…

0
నందిపేట మండల కేంద్రంలో రైతుల ధర్నా.... సోమవారం : 15/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్ నందిపేట్ జూన్ 15 లోకల్ న్యూస్: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో సోమవారం నందిపేట, డంకేశ్వర్...

తలేగావ్ ఆలయంలో తిరిగి ప్రతిష్టించిన తర్వాత 1.3 కిలోల వెండి కిరీటం దొంగిలించబడింది

0
పూణే: మే 23న తాలెగావ్ దభాడేలోని ఆలయంలో తుల్జాభవానీ దేవత కోసం 1.3 కిలోల బరువున్న వెండి కిరీటాన్ని దొంగలు మొదట అపహరించారు.ఓ గుర్తు తెలియని వ్యక్తి భక్తుడిలా నటిస్తూ...

సైబర్ మోసం బాధితులు ప్రతి మ్యూల్ ఖాతా డబ్బు నుండి 50k వరకు పొందవచ్చు

0
తెల్లాపూర్‌కు చెందిన 47 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నకిలీ స్టాక్ ట్రేడింగ్ అప్లికేషన్ ద్వారా పెట్టుబడులు పెట్టేందుకు సైబర్ మోసగాళ్ల చేతిలో రూ.3.26 కోట్లు పోగొట్టుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు తెలంగాణ...

మహారాష్ట్రలో పికప్ వ్యాన్ బావిలో పడి 9 మంది మృతి చెందారు

0
TOI సిటీ డెస్క్ అనేది పగలు మరియు రాత్రంతా దేశవ్యాప్తంగా ఉన్న నగరాల పల్స్‌ని మీకు అందించడానికి అంకితమైన జర్నలిస్టుల అలుపెరగని బృందం. టైమ్స్ ఆఫ్ ఇండియా పాఠకులకు ముఖ్యమైన నగర వార్తలను...
Translate »
error: Content is protected !!