ధర్పల్లి మండలం సీతయ్యపేట గ్రామంలో రెండవ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి నూతన ప్రతిష్టాపన
బుధవారం : 06/05/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం సీతయ్యపేట గ్రామంలో రెండవ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి నూతన ప్రతిష్టాపన భాగంలో వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని నవగ్రహాల మరియు గణపతి ని గ్రామంలో ఊరేగిస్తూ మంగళారతులు తో అంగరంగ వైభవంగా స్వామివారిని ఊరేగింపు చేసి గుడి వద్దకు చేరుకున్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉప సర్పంచ్ విడిసి కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఐదు రోజుల్లో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు ఇందులో భాగంగా చుట్టుపక్కల గ్రామస్తులు కూడా పాల్గొంటున్నారు అచ్చిన భక్తులకు నిత్య అన్నదాన సత్రం ఏర్పాటు చేశారు























