ధర్పల్లి లో కట్టకింద కోసిన పొలాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించడంతో
ధర్పల్లి లో కట్టకింద కోసిన పొలాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించడంతో బోర్లు వైర్లు కేబులు చాటర్లు గడ్డి చెట్లు కాలిపోవడం జరిగింది దయచేసి పశువులకు గడ్డి లేకుండా జరిగింది ఇది చాలా బాధాకరమని రైతులకు ఇబ్బంది కలగకుండా చూడవలసిన బాధ్యత మన అందరిదీ అని బిజెపి మండల అధ్యక్షులు జీర్రా మైపాల్ సంఘటన స్థలానికి చేరుకొని ప్రతి ఒక్క రైతుకు ఓదార్చే వచ్చారు























