శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయ ప్రతిష్టాపన: ఐదు రోజుల వేడుకలు ప్రారంభం
మంగళవారం : 05/05/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం సితాయిపేట్ గ్రామంలో కోటి రూపాయలకు పైగా నిధులతో అత్యంత వైభవంగా నిర్మించిన శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఈరోజు నుండి 9వ తేదీ వరకు ఐదు రోజుల పాటు జరగనుంది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, యజ్ఞాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. భారీగా తరలివచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని గ్రామ సర్పంచ్ సిహెచ్ భూమేష్,
ఉప సర్పంచ్ చంద్రకాంత్ వి డి సి సభ్యులు మరి గ్రామ ప్రజలుఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

























