రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడత జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ
ఆదివారం : 10/05/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి మండల ప్రజలకు తెలియజేయునది ఏమనగా 11-05-2026 నుండి 09-06-2026 వరకు మన రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడత జనాభా లెక్కల సేకరణ ప్రక్రియలో భాగంగా గృహాల జాబితా & గృహాల గణన ప్రారంభం అవుతుంది. దీనికోసం మన ఊరికి ఎనుమా రైటర్లు మరియు సూపర్వైజర్ గా నియమించిన బడిన టీచర్లు వస్తున్నారు. దయచేసి గ్రామ ప్రజలు సహకరించి వారు అడిగినటువంటి సమాచారాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం, ధర్పల్లి మండలం తాసిల్దార్ టీ శాంత ఒక ప్రకటనలో తెలిపారు. మరియు ప్రజలు సహకరించాలని కోరారు























