Homeతెలంగాణజేఈఈ మెయిన్స్‌లో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంక్ సాధించిన శివానికి ఘన సన్మానం

జేఈఈ మెయిన్స్‌లో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంక్ సాధించిన శివానికి ఘన సన్మానం

జేఈఈ మెయిన్స్‌లో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంక్ సాధించిన శివానికి ఘన సన్మానం…


శుక్రవారం : 05/06/26 త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్ల నవీన్ 


జేఈఈ మెయిన్స్ పరీక్షలో జిల్లా స్థాయిలో ప్రథమ ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంక్ సాధించిన పద్మశాలి సమాజానికి చెందిన ప్రతిభావంతురాలు కుమారి బాలే శివానిని వాల్గొట్ అన్నపూర్ణదేవి ఆలయ ప్రాంగణంలో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు బిజ్జు దత్తాద్రి, జిల్లా పద్మశాలి హాస్టల్ అధ్యక్షుడు దీకొండ యాదగిరి, ఉపాధ్యక్షుడు విజయసారథి, నియోజకవర్గ అధ్యక్షుడు దాసరి సునీల్, చేనేత ఐక్యవేదిక అధ్యక్షుడు తన్నీర్ శ్రీనివాస్, ఆర్మూర్ పట్టణ సంఘం-2 అధ్యక్షుడు గుజ్జెటి రాము, స్థానిక సర్పంచ్ వనిత సంతోష్, ఎంపీఓ నాయక్, జిడ్డు సత్యపాల్, ధర్మంవీర్, లోలం జగదీశ్, రాజేశ్వర్ తదితరులు కలిసి శివానికి రూ.21,000 నగదు బహుమతి, మెమెంటో మరియు శాలువాతో సత్కరించారు.

వక్తలు మాట్లాడుతూ, శివాని సాధించిన ఈ ఘన విజయం పద్మశాలి సమాజానికే కాకుండా జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. ఆమె భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించి, సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘ నాయకులు, సభ్యులు, గ్రామ పెద్దలు, యువత మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

జీజీహెచ్ నిజామాబాద్‌లో తొలి విజయవంతమైన పీటీసీఏ (స్టెంట్) ప్రక్రియ

0
జీజీహెచ్ నిజామాబాద్‌లో తొలి విజయవంతమైన పీటీసీఏ (స్టెంట్) ప్రక్రియ నిజామాబాద్, జూన్ 5: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్), నిజామాబాద్‌లో గుండె వైద్య సేవల విభాగం మరో చారిత్రాత్మక మైలురాయిని నమోదు చేసింది. ఆసుపత్రిలో...

500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు

0
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు హైదరాబాద్, జూన్05: నగరంలో మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో పలు స్పా సెంటర్లపై పోలీస్ బృందాలు శుక్రవారం ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. దాదాపు...

ధర్పల్లిలో మహామేరు క్షత్రియ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

0
ధర్పల్లిలో మహామేరు క్షత్రియ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక... శుక్రవారం  : 05/06/26 త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో మహామేరు క్షత్రియ సంఘం నూతన...

ఐలాపూర్ ఐకాన్ క్రికెట్ టోర్నమెంట్ ఘన ముగింపు

0
ఐలాపూర్ ఐకాన్ క్రికెట్ టోర్నమెంట్ ఘన ముగింపు నిజామాబాద్ జిల్లా, నందిపేట్ మండలం, ఐలాపూర్ గ్రామంలో గత 20 రోజులుగా ఉత్సాహంగా కొనసాగిన ఐలాపూర్ ఐకాన్ క్రికెట్ టోర్నమెంట్ ఈరోజుతో ఘనంగా ముగిసింది. ఈ...

వేధింపుల ఆరోపణలపై పీఎంసీ ఆధ్వర్యంలోని వైద్య కళాశాల అధికారిపై విచారణకు ఆదేశించారు

0
PMC నిర్వహిస్తున్న భారతరత్న అటల్బిహారీ వాజ్‌పేయి మెడికల్ కాలేజ్ (BAVMC) పూణే: PMC ఆధ్వర్యంలో నడుస్తున్న భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి మెడికల్ కాలేజీ (BAVMC)కి చెందిన కనీసం నలుగురు మహిళా...

జీజీహెచ్ నిజామాబాద్‌లో తొలి విజయవంతమైన పీటీసీఏ (స్టెంట్) ప్రక్రియ

0
జీజీహెచ్ నిజామాబాద్‌లో తొలి విజయవంతమైన పీటీసీఏ (స్టెంట్) ప్రక్రియ నిజామాబాద్, జూన్ 5: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్), నిజామాబాద్‌లో గుండె వైద్య సేవల విభాగం మరో చారిత్రాత్మక మైలురాయిని నమోదు చేసింది. ఆసుపత్రిలో...

500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు

0
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు హైదరాబాద్, జూన్05: నగరంలో మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో పలు స్పా సెంటర్లపై పోలీస్ బృందాలు శుక్రవారం ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. దాదాపు...

ధర్పల్లిలో మహామేరు క్షత్రియ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

0
ధర్పల్లిలో మహామేరు క్షత్రియ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక... శుక్రవారం  : 05/06/26 త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో మహామేరు క్షత్రియ సంఘం నూతన...

ఐలాపూర్ ఐకాన్ క్రికెట్ టోర్నమెంట్ ఘన ముగింపు

0
ఐలాపూర్ ఐకాన్ క్రికెట్ టోర్నమెంట్ ఘన ముగింపు నిజామాబాద్ జిల్లా, నందిపేట్ మండలం, ఐలాపూర్ గ్రామంలో గత 20 రోజులుగా ఉత్సాహంగా కొనసాగిన ఐలాపూర్ ఐకాన్ క్రికెట్ టోర్నమెంట్ ఈరోజుతో ఘనంగా ముగిసింది. ఈ...

వేధింపుల ఆరోపణలపై పీఎంసీ ఆధ్వర్యంలోని వైద్య కళాశాల అధికారిపై విచారణకు ఆదేశించారు

0
PMC నిర్వహిస్తున్న భారతరత్న అటల్బిహారీ వాజ్‌పేయి మెడికల్ కాలేజ్ (BAVMC) పూణే: PMC ఆధ్వర్యంలో నడుస్తున్న భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి మెడికల్ కాలేజీ (BAVMC)కి చెందిన కనీసం నలుగురు మహిళా...
Translate »
error: Content is protected !!