Homeత్రిశూల్ న్యూస్పలు వివాహ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించారు

పలు వివాహ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించారు

పలు వివాహ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డి

నూతన వధూవరులను ఆశీర్వదించారు


నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డి ఆదివారం జరిగిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించి పలు వివాహ వేడుకలకు హాజరయ్యారు. *కంజర్ గ్రామ సర్పంచ్ రాకేష్ యాదవ్* వివాహం స్థానిక *భారతి గార్డెన్లో* నిర్వహించగా ఎమ్మెల్యే పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.

అనంతరం *అమృతాపూర్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడి రఘు* వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం *నల్లవెల్లి గ్రామానికి చెందిన బొల్లారం భూమేష్* కూతురు వివాహం *డిచ్ పల్లి లోని SLG గార్డెన్ లో* జరగగా ఎమ్మెల్యే పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వదించారు.

అటు *ధర్పల్లి మండలం సీతాయిపేట సీతారామ గార్డెన్ లో* జరిగిన *ఏఎంసీ డైరెక్టర్ మాంగిత్య నాయక్* కుమారుని పెళ్లి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

అనంతరం *అర్గుల రాజేశ్వర్ రెడ్డి* కూతురు వివాహం *ధర్పల్లి న్యూ గురడి రెడ్డి గార్డెన్స్ లో* నిర్వహించగా ఎమ్మెల్యే పాల్గొన్నారు . ఈ సందర్భంగా నూతన వధూవరులను అక్షింతలు చేసి ఆశీర్వదించారు.

అటు *పెద్ద వాల్గోట్ గ్రామానికి* చెందిన *గద్దెర నర్సారెడ్డి* కూతురు వివాహ పోచమ్మ పండుగ లో పాల్గొని వారి కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడారు.

ఎమ్మెల్యే వెంట డీసీసీ ఉపాధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్,ప్రధాన కార్యదర్శి పొలసాని శ్రీనివాస్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మునిపల్లి సాయన్న,భాస్కర్ రెడ్డి,ముసుకు సాయిరెడ్డి,ఉమ్మాజి నరేష్,కాంగ్రెస్ పార్టీ ఇందల్వాయి,ధర్పల్లి మండల అధ్యక్షులు నవీన్ గౌడ్, బాల్ రాజు, సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షులు శ్రీనివాస్ , రాంచందర్ గౌడ్,హన్మండ్లు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి కృషి అర్బన్ ఎమ్మెల్యే తో మాజీ సైనికుల సంక్షేమ సంఘం భేటీ..

0
మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి కృషి  అర్బన్ ఎమ్మెల్యే తో మాజీ సైనికుల సంక్షేమ సంఘం భేటీ.. ఇందూరు: మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే...

ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు

0
ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు శుక్రవారం : 24/04/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  ధర్పల్లి మండలంలోని నడిమి తండాలో శ్రీ జగదాంబ మాత, సేవలాల్ మహారాజ్, రామ్ రామ్...

ధర్పల్లిలో ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం

0
ధర్పల్లిలో ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం శుక్రవారం : 24/04/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్యదర్శి మాట్లాడుతూ.....

హత్యా నేరం మీద ఒకరు పట్టుబడ్డారు; మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు

0
పూణె: పూణె మున్సిపల్ కార్పొరేషన్ (పిఎంసి) మాజీ సెక్యూరిటీ గార్డు, ధన్‌కావాడికి చెందిన 32 ఏళ్ల క్రుశాల్ కస్బే హత్య కేసులో డెక్కన్ జింఖానా పోలీసులు బుధవారం దత్తవాడికి చెందిన వ్యక్తి (34)ని...

3.5 కి.మీ కత్రాజ్-కోంధ్వా రహదారి విస్తరణకు అవసరమైన భూమికి నగదు పరిహారాన్ని రాష్ట్రం ఆమోదించింది

0
పూణే: దాదాపు ఎనిమిదేళ్లుగా PMC చొరవను నిలిపివేసిన కీలక సమస్య అయిన ప్రాజెక్ట్ సంబంధిత భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నగదు పరిహారాన్ని ఆమోదించడంతో 3.5 కి.మీ కత్రాజ్-కోంధ్వా రహదారి విస్తరణ వేగవంతం...

మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి కృషి అర్బన్ ఎమ్మెల్యే తో మాజీ సైనికుల సంక్షేమ సంఘం భేటీ..

0
మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి కృషి  అర్బన్ ఎమ్మెల్యే తో మాజీ సైనికుల సంక్షేమ సంఘం భేటీ.. ఇందూరు: మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే...

ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు

0
ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు శుక్రవారం : 24/04/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  ధర్పల్లి మండలంలోని నడిమి తండాలో శ్రీ జగదాంబ మాత, సేవలాల్ మహారాజ్, రామ్ రామ్...

ధర్పల్లిలో ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం

0
ధర్పల్లిలో ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం శుక్రవారం : 24/04/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్యదర్శి మాట్లాడుతూ.....

హత్యా నేరం మీద ఒకరు పట్టుబడ్డారు; మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు

0
పూణె: పూణె మున్సిపల్ కార్పొరేషన్ (పిఎంసి) మాజీ సెక్యూరిటీ గార్డు, ధన్‌కావాడికి చెందిన 32 ఏళ్ల క్రుశాల్ కస్బే హత్య కేసులో డెక్కన్ జింఖానా పోలీసులు బుధవారం దత్తవాడికి చెందిన వ్యక్తి (34)ని...

3.5 కి.మీ కత్రాజ్-కోంధ్వా రహదారి విస్తరణకు అవసరమైన భూమికి నగదు పరిహారాన్ని రాష్ట్రం ఆమోదించింది

0
పూణే: దాదాపు ఎనిమిదేళ్లుగా PMC చొరవను నిలిపివేసిన కీలక సమస్య అయిన ప్రాజెక్ట్ సంబంధిత భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నగదు పరిహారాన్ని ఆమోదించడంతో 3.5 కి.మీ కత్రాజ్-కోంధ్వా రహదారి విస్తరణ వేగవంతం...
Translate »
error: Content is protected !!