Homeతెలంగాణఈ నెల 2న సబ్‌-జూనియర్ బాలికల సాఫ్ట్‌బాల్ జిల్లా జట్టు ఎంపిక...

ఈ నెల 2న సబ్‌-జూనియర్ బాలికల సాఫ్ట్‌బాల్ జిల్లా జట్టు ఎంపిక…

ఈ నెల 2న సబ్‌-జూనియర్ బాలికల సాఫ్ట్‌బాల్ జిల్లా జట్టు ఎంపిక…


త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్…

నిజామాబాద్ జిల్లా సాఫ్ట్‌ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్‌-జూనియర్ బాలికల జిల్లా సాఫ్ట్‌బాల్ జట్టు ఎంపిక కోసం ఎంపిక ట్రయల్స్ నిర్వహించనున్నట్లు జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు వి.ప్రభాకర్ రెడ్డి మరియు ప్రధాన కార్యదర్శి. మర్కంటి గంగామోహన్ తెలిపారు. ఈ ఎంపిక ట్రయల్స్ ఈ నెల 2వ తేదీన ఉదయం 8:00 గంటలకు సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల‌ సుద్దపల్లి క్రీడామైదానంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎంపికలో పాల్గొని క్రీడాకారులు01-01-2012 తర్వాత జన్మించి ఉండవలెను. ఆసక్తిగల క్రీడాకారులు ఉదయం 8 గంటలకు సాఫ్ట్ బాల్ జిల్లా కోచ్ లు మౌనిక, అనికేత్ జోష్ణ లకు రిపోర్ట్ చేయగలరు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

భీంగల్ మండలంలో గ్రామీణాభివృద్ధి పనుల పరిశీలన ఉపాధి హామీ పనులు, వాటర్ హార్వెస్టింగ్, వ్యవసాయ నీటి కుంటలను పరిశీలించిన...

0
భీంగల్ మండలంలో గ్రామీణాభివృద్ధి పనుల పరిశీలన ఉపాధి హామీ పనులు, వాటర్ హార్వెస్టింగ్, వ్యవసాయ నీటి కుంటలను పరిశీలించిన జిల్లా అధికారి సాయన్న... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి...

గ్రామంలో ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రులునిర్వహించుకోవాలి: – కమ్మర్పల్లి SI సిహెచ్ సతీష్…

0
గ్రామంలో ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రులునిర్వహించుకోవాలి: - కమ్మర్పల్లి SI సిహెచ్ సతీష్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... రానున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని కమ్మర్పల్లి మండలంలోని కోనాసముందర్ గ్రామంలో స్థానిక...

పిప్రిలో గుంతలకు తాత్కాలిక మరమ్మతులు…

0
పిప్రిలో గుంతలకు తాత్కాలిక మరమ్మతులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... వర్షాకాలంలో పిప్రి గ్రామంలోని రహదారులపై ఏర్పడిన గుంతల కారణంగా పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గ్రామ...

ధర్పల్లిలో నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన…

0
ధర్పల్లిలో నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా ఉద్యోగులు...

రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి…

0
రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి... ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన BC, SC, ST-JAC & DSP నాయకులు త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... ధర్పల్లి: తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు...

భీంగల్ మండలంలో గ్రామీణాభివృద్ధి పనుల పరిశీలన ఉపాధి హామీ పనులు, వాటర్ హార్వెస్టింగ్, వ్యవసాయ నీటి కుంటలను పరిశీలించిన...

0
భీంగల్ మండలంలో గ్రామీణాభివృద్ధి పనుల పరిశీలన ఉపాధి హామీ పనులు, వాటర్ హార్వెస్టింగ్, వ్యవసాయ నీటి కుంటలను పరిశీలించిన జిల్లా అధికారి సాయన్న... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి...

గ్రామంలో ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రులునిర్వహించుకోవాలి: – కమ్మర్పల్లి SI సిహెచ్ సతీష్…

0
గ్రామంలో ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రులునిర్వహించుకోవాలి: - కమ్మర్పల్లి SI సిహెచ్ సతీష్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... రానున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని కమ్మర్పల్లి మండలంలోని కోనాసముందర్ గ్రామంలో స్థానిక...

పిప్రిలో గుంతలకు తాత్కాలిక మరమ్మతులు…

0
పిప్రిలో గుంతలకు తాత్కాలిక మరమ్మతులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... వర్షాకాలంలో పిప్రి గ్రామంలోని రహదారులపై ఏర్పడిన గుంతల కారణంగా పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గ్రామ...

ధర్పల్లిలో నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన…

0
ధర్పల్లిలో నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా ఉద్యోగులు...

రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి…

0
రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి... ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన BC, SC, ST-JAC & DSP నాయకులు త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... ధర్పల్లి: తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు...
Translate »
error: Content is protected !!