Homeతెలంగాణఏఐయుకెఎస్ ఆర్మూర్ డివిజన్ ప్రధానకార్యదర్శిగా రిక్క దామోదర్...

ఏఐయుకెఎస్ ఆర్మూర్ డివిజన్ ప్రధానకార్యదర్శిగా రిక్క దామోదర్…

ఏఐయుకెఎస్ ఆర్మూర్ డివిజన్ ప్రధానకార్యదర్శిగా రిక్క దామోదర్…


త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…

అఖిల భారత ఐక్య రైతుసంఘం (ఏఐయుకెఎస్) ఆర్మూర్ డివిజన్ ప్రధానకార్యదర్శిగా రిక్క దామోదర్* ను డివిజన్ ఉపాధ్యక్షులు ఎం నారగౌడ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టుగా అఖిల భారత ఐక్య రైతుసంఘం (ఏఐయుకెఎస్) జిల్లా కోశాధికారి ఎం లింబాద్రి మంగళవారం నాడు ఒక పత్రిక ప్రకటన ధ్వారా తెలిపారు.

సిరికొండ మండలం లోని రావుట్ల గ్రామానికి చెందిన రిక్క దామోదర్ ను కమ్మర్ పల్లిలో జరిగిన జనరల్ కౌన్సిల్ లో ప్రతినిధులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టుగా ఆయన పేర్కొన్నారు. కామ్రేడ్ రిక్క దామోదర్, PDSU విద్యార్థి సంఘం లో సుధీర్గంగా పని చేశారని, ఆతరువాత PYL యువజన సంఘంలో పని చేశారు అన్నారు. CPI(ML) మాస్ లైన్ పార్టీ సీనియర్ నాయకులు గా పని చేసిన అనుభవం ఉన్నందున *అఖిలభారత ఐక్యరైతు సంఘం (ఏఐయుకెఎస్)* లో డివిజన్ ప్రధాన కార్యదర్శి గా ఎన్నుకున్నారు అన్నారు. సిరికొండ మండలం లోని గడ్కోల్ గ్రామానికి చెందిన ఎం నారగౌడ్ ను, ఆర్మూర్ డివిజన్ ఉపాధ్యక్షులుగా ఏన్నుకున్నారన్నారు. ఎం నారగౌడ్ *CPI(ML) మాస్ లైన్* సీనియర్ గా సేవలు అందించారని, గత 20ఏళ్లుగా రైతంగా పోరాటల్లో కీలకంగా పని చేసినందు ఆయన ఉపాధ్యక్షులు గా ఎన్నుకున్నారు. డివిజన్ కమిటీ సభ్యుడిగా బట్టు సర్పంచ్ సాయులు ఎన్నుకున్నట్టు గా ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు పోస్ట్‌మెట్రిక్‌ దరఖాస్తుల గడువు సెప్టెంబర్‌ 30 వరకు పొడిగింపు…

0
బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు పోస్ట్‌మెట్రిక్‌ దరఖాస్తుల గడువు సెప్టెంబర్‌ 30 వరకు పొడిగింపు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్, సెప్టెంబర్‌ 2: బీడీ కార్మికుల పిల్లలకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ...

ఫీజు బకాయిలు చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం…

0
*ఫీజు బకాయిలు చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం* *మూతపడుతున్న డిగ్రీ కళాశాలలు* *కాంగ్రెస్ పాలనలోను విద్యార్థులకు తప్పని ఇబ్బందులు* *టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర రాష్ట్ర బాధ్యులు పర్లపల్లి రవీందర్..డాక్టర్ బాలు* త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం కామారెడ్డి జిల్లా కేంద్రంలో టిఎన్ఎస్ఎఫ్...

కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనపై బిఆర్ఎస్ నాయకులు రాస్తారోకో ధర్నా…

0
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనపై బిఆర్ఎస్ నాయకులు రాస్తారోకో ధర్నా... జనగామ జిల్లా: పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో BRS పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో, కాంగ్రెస్ మోసపూరిత 1000 రోజుల పాలన పై...

భీంగల్‌లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై మున్సిపల్ అధికారుల తనిఖీలు…

0
భీంగల్‌లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై మున్సిపల్ అధికారుల తనిఖీలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జిల్లా...

బ్లూ ఆధార్‌ కార్డు ఎవరికిస్తారో తెలుసా?

0
బ్లూ ఆధార్‌ కార్డు ఎవరికిస్తారో తెలుసా? భారతదేశంలో ఆధార్ కార్డు అత్యంత కీలకమైన గుర్తింపు పత్రం. 5 ఏళ్ల లోపు పిల్లలకు ప్రత్యేకంగా 'బ్లూ రంగు' బాల ఆధార్‌ను జారీ చేస్తారు. ఇందులో పిల్లల...

బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు పోస్ట్‌మెట్రిక్‌ దరఖాస్తుల గడువు సెప్టెంబర్‌ 30 వరకు పొడిగింపు…

0
బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు పోస్ట్‌మెట్రిక్‌ దరఖాస్తుల గడువు సెప్టెంబర్‌ 30 వరకు పొడిగింపు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్, సెప్టెంబర్‌ 2: బీడీ కార్మికుల పిల్లలకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ...

ఫీజు బకాయిలు చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం…

0
*ఫీజు బకాయిలు చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం* *మూతపడుతున్న డిగ్రీ కళాశాలలు* *కాంగ్రెస్ పాలనలోను విద్యార్థులకు తప్పని ఇబ్బందులు* *టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర రాష్ట్ర బాధ్యులు పర్లపల్లి రవీందర్..డాక్టర్ బాలు* త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం కామారెడ్డి జిల్లా కేంద్రంలో టిఎన్ఎస్ఎఫ్...

కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనపై బిఆర్ఎస్ నాయకులు రాస్తారోకో ధర్నా…

0
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనపై బిఆర్ఎస్ నాయకులు రాస్తారోకో ధర్నా... జనగామ జిల్లా: పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో BRS పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో, కాంగ్రెస్ మోసపూరిత 1000 రోజుల పాలన పై...

భీంగల్‌లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై మున్సిపల్ అధికారుల తనిఖీలు…

0
భీంగల్‌లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై మున్సిపల్ అధికారుల తనిఖీలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జిల్లా...

బ్లూ ఆధార్‌ కార్డు ఎవరికిస్తారో తెలుసా?

0
బ్లూ ఆధార్‌ కార్డు ఎవరికిస్తారో తెలుసా? భారతదేశంలో ఆధార్ కార్డు అత్యంత కీలకమైన గుర్తింపు పత్రం. 5 ఏళ్ల లోపు పిల్లలకు ప్రత్యేకంగా 'బ్లూ రంగు' బాల ఆధార్‌ను జారీ చేస్తారు. ఇందులో పిల్లల...
Translate »
error: Content is protected !!