Homeఆర్మూర్బాచన్ పల్లి జెడ్పీహెచ్‌ఎస్‌ను సందర్శించిన జిల్లా విద్యా తనిఖీ బృందం...

బాచన్ పల్లి జెడ్పీహెచ్‌ఎస్‌ను సందర్శించిన జిల్లా విద్యా తనిఖీ బృందం…

బాచన్ పల్లి జెడ్పీహెచ్‌ఎస్‌ను సందర్శించిన జిల్లా విద్యా తనిఖీ బృందం…


త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…

జిల్లా విద్యా విభాగం ఆర్మూర్ డివిజన్ రెండవ బృందం మంగళవారం బాచన్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి పాఠశాల విద్యా ప్రమాణాలను పరిశీలించింది. ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పరీక్షించి, వారి విద్యా ప్రగతిని సమీక్షించారు.

విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించేందుకు ఉపాధ్యాయులు పాటించాల్సిన బోధనా పద్ధతులు, విషయ బోధనలో మెలకువలపై తనిఖీ బృందం సభ్యులు పలు సూచనలు చేశారు. పాఠశాల పర్యవేక్షణ అనంతరం సమీక్ష సమావేశం నిర్వహించి విద్యార్థుల అభ్యాస ఫలితాలు, బోధనా విధానాలపై చర్చించారు.

అనంతరం హిందీ భాషా ఆటల్లో ప్రతిభ కనబరిచి విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా బాచన్ పల్లి పాఠశాలను పునరుజ్జీవింపజేసి, ఆదర్శంగా నడిపిస్తున్న ప్రధానోపాధ్యాయులు శ్రీ బాల గంగాధర్ను జిల్లా తనిఖీ బృందం నోడల్ అధికారి వెంకటయ్యతో పాటు బృంద సభ్యులు ఆత్మీయంగా సత్కరించారు.

కార్యక్రమంలో జిల్లా తనిఖీ బృందం నోడల్ అధికారి వెంకటయ్య, సభ్యులు కోకిల నాగరాజు, విశ్వనాథ్, గంగా మోహన్, రమేష్, రాచర్ల గంగాధర్, పీడీ గంగాధర్‌తో పాటు పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు పోస్ట్‌మెట్రిక్‌ దరఖాస్తుల గడువు సెప్టెంబర్‌ 30 వరకు పొడిగింపు…

0
బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు పోస్ట్‌మెట్రిక్‌ దరఖాస్తుల గడువు సెప్టెంబర్‌ 30 వరకు పొడిగింపు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్, సెప్టెంబర్‌ 2: బీడీ కార్మికుల పిల్లలకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ...

ఫీజు బకాయిలు చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం…

0
*ఫీజు బకాయిలు చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం* *మూతపడుతున్న డిగ్రీ కళాశాలలు* *కాంగ్రెస్ పాలనలోను విద్యార్థులకు తప్పని ఇబ్బందులు* *టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర రాష్ట్ర బాధ్యులు పర్లపల్లి రవీందర్..డాక్టర్ బాలు* త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం కామారెడ్డి జిల్లా కేంద్రంలో టిఎన్ఎస్ఎఫ్...

కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనపై బిఆర్ఎస్ నాయకులు రాస్తారోకో ధర్నా…

0
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనపై బిఆర్ఎస్ నాయకులు రాస్తారోకో ధర్నా... జనగామ జిల్లా: పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో BRS పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో, కాంగ్రెస్ మోసపూరిత 1000 రోజుల పాలన పై...

భీంగల్‌లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై మున్సిపల్ అధికారుల తనిఖీలు…

0
భీంగల్‌లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై మున్సిపల్ అధికారుల తనిఖీలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జిల్లా...

బ్లూ ఆధార్‌ కార్డు ఎవరికిస్తారో తెలుసా?

0
బ్లూ ఆధార్‌ కార్డు ఎవరికిస్తారో తెలుసా? భారతదేశంలో ఆధార్ కార్డు అత్యంత కీలకమైన గుర్తింపు పత్రం. 5 ఏళ్ల లోపు పిల్లలకు ప్రత్యేకంగా 'బ్లూ రంగు' బాల ఆధార్‌ను జారీ చేస్తారు. ఇందులో పిల్లల...

బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు పోస్ట్‌మెట్రిక్‌ దరఖాస్తుల గడువు సెప్టెంబర్‌ 30 వరకు పొడిగింపు…

0
బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు పోస్ట్‌మెట్రిక్‌ దరఖాస్తుల గడువు సెప్టెంబర్‌ 30 వరకు పొడిగింపు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్, సెప్టెంబర్‌ 2: బీడీ కార్మికుల పిల్లలకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ...

ఫీజు బకాయిలు చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం…

0
*ఫీజు బకాయిలు చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం* *మూతపడుతున్న డిగ్రీ కళాశాలలు* *కాంగ్రెస్ పాలనలోను విద్యార్థులకు తప్పని ఇబ్బందులు* *టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర రాష్ట్ర బాధ్యులు పర్లపల్లి రవీందర్..డాక్టర్ బాలు* త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం కామారెడ్డి జిల్లా కేంద్రంలో టిఎన్ఎస్ఎఫ్...

కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనపై బిఆర్ఎస్ నాయకులు రాస్తారోకో ధర్నా…

0
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనపై బిఆర్ఎస్ నాయకులు రాస్తారోకో ధర్నా... జనగామ జిల్లా: పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో BRS పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో, కాంగ్రెస్ మోసపూరిత 1000 రోజుల పాలన పై...

భీంగల్‌లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై మున్సిపల్ అధికారుల తనిఖీలు…

0
భీంగల్‌లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై మున్సిపల్ అధికారుల తనిఖీలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జిల్లా...

బ్లూ ఆధార్‌ కార్డు ఎవరికిస్తారో తెలుసా?

0
బ్లూ ఆధార్‌ కార్డు ఎవరికిస్తారో తెలుసా? భారతదేశంలో ఆధార్ కార్డు అత్యంత కీలకమైన గుర్తింపు పత్రం. 5 ఏళ్ల లోపు పిల్లలకు ప్రత్యేకంగా 'బ్లూ రంగు' బాల ఆధార్‌ను జారీ చేస్తారు. ఇందులో పిల్లల...
Translate »
error: Content is protected !!