Homeతెలంగాణనిజామాబాద్ ప్రజలు ఈ దిగువ నిబంధనలు తూ.చ తప్పకుండా పాటించాలి : పోలీస్ కమిషనర్ వెల్లడి

నిజామాబాద్ ప్రజలు ఈ దిగువ నిబంధనలు తూ.చ తప్పకుండా పాటించాలి : పోలీస్ కమిషనర్ వెల్లడి

నిజామాబాద్ ప్రజలు ఈ దిగువ నిబంధనలు తూ.చ తప్పకుండా పాటించాలి : పోలీస్ కమిషనర్ వెల్లడి


1) విగ్రహాల ప్రతిష్టాపన*:- ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా విగ్రహాలను ప్రతిష్టించరాదు, ముఖ్యంగా జనరద్దీగా ఉండే ప్రాంతాలు, పార్కులు, ఐలాండ్, ప్రభుత్వ భవనాలు లాంటి చోట్ల ఎటువంటి విగ్రహాలను ఏర్పాటు చేపట్టరాదు. విగ్రహాల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్  ఆద్వర్యంలోని కమిటీ యొక్క అనుమతులు తప్పనిసరిగా పొందవలసి ఉంటుంది.

2) శబ్ద కాలుష్యం నియంత్రణ*:- ఎక్కువశబ్దంతో డి.జే లను ఏర్పాటుచేయరాదని, ఇలా చేయడం వల్ల దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడే వృద్ధులు, చిన్న పిల్లలు, మహిళలు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని తెలియజేశారు. రెసిడెన్షియల్ స్థలంలో, కమర్షియల్ స్థలాల్లో రాత్రి సమయంలో 55 డెసిబెల్స్ సౌండ్ వాడాలని రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు డి.జే ల సౌండ్ సిస్టం పూర్తిగా నిషేదం గలదు. పోలీసుల అనుమతి తప్పనిసరి తీసుకోవాలి.

3) ఊరేగింపులు, సభల నిర్వహణ:-* ఊరేగింపులు, బహిరంగ సభల్లో పరిమితులకు మించిన ధ్వని శబ్దం ఉత్పత్తి చేసే డి. జేలు. సౌండ్ సిస్టంలు నిజామాబాద్ కమిషనరేటు పరిధిలో నిషేదం గలదు. ఎవరైనా సభలు, సమావేశాలు జన సంచార ప్రదేశాల్లో లౌడ్ స్వీకర్లు పెట్టాలని భావిస్తే సంబంధిత అధికారుల నుండి ముందస్తుగా అనుమతి తీసుకోవాలి. 500 మందితో కూడిన సమావేశాలు లేదా సభలు నిర్వహించాలని భావిస్తే సంబంధిత అసిస్టెంటు పోలీస్ కమిషనర్ అనుమతి తప్పనిసరి 500 మంది కంటే ఎక్కువ జనాలతో కూడిన కార్యక్రమనికి 72 గంటల ముందుగా పోలీస్ కమిషనర్  అనుమతి తీసుకోవాలి.

4) సార్వజనిక ప్రదేశాల్లో నియమాలు:-* మాల్స్, సినిమా ధియేటర్స్, హోటల్స్, ఎగ్జిబిషన్, బిజినెస్ ప్రదేశాల వద్ద ప్రజల కోసం సెక్యూరిటి నిబంధనలు తప్పనిసరి పాటించాలి. ప్రతీ ఒక్కరు క్యూ పద్దతిని తప్పనిసరి పాటించాలి.

5) డ్రోన్ల వినియోగం పై ఆంక్షలు:-* డ్రోన్ల వాడకం వలన ఎక్కువ ప్రమాదాలు పొంచి ఉన్న నేపద్యంలో నియంత్రణ చర్యలు తీసుకోవడం జరగుతుందని, ఈ డ్రోన్ల ఉపయోగం వలన జనజీవనానికి విఘాతం కలగడమే కాకుండా శాంతి భద్రతలకి విఘాతం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ,ఎవరయినా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రారంభించదలచినచో ముందస్తుగా సంబంధిత ప్రభుత్వ సంస్థలు, పోలీసు మరియు ఏవియేషన్ అధికారుల నుండి క్లియరెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి.

6) నకిలీ గల్ఫ్ ఏజెంట్ల నుండిఅప్రమత్తం*:- జిల్లాలో నకిలీ గల్ఫ్ ఏజెంట్లకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పాస్ పోర్టు, వీసా, రవాణా, టూరిస్ట్ తదితర సేవలు కల్పిస్తామని మాయమాటలు చెప్పి చాలా మంది గల్ఫ్ ఏజెంట్లు అనదికారికంగా వ్యాపారాలు నిర్వహిస్తూ,అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. కావున జిల్లా ప్రజలు గల్ఫ్ ఏజెంట్లకు తమ ఇల్లు అద్దెకు ఇచ్చే ముందుజాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. అటువంటి వారు అద్దెకు వస్తే ముందస్తుగా వారి సమాచారాని సంబంధిత పోలీసు స్టేషన్ వారికి తెలియజేయండి. ఎవరైనా అనుమానస్పదంగా కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి.

 

7) ” ఎ ” సర్టిఫికెట్ ఉన్న సినిమాల వీక్షణం*:- నిజామాబాద్ జిల్లాలో ” ఎ ” (పెద్దలు) సర్టిఫికేట్ పొందిన సినిమాలను మైనర్లు చూడటానికి ధియేటర్లను అనుమతించరాదు.

8)బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నిషేధం*:- బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వ్యక్తులు నిజామాబాద్ వీదుల్లో చట్టాన్ని గౌరవించే పౌరుల పట్ల ముఖ్యంగా మహిళలు మరియు పిల్లల పట్ల అసభ్యకరమైన వికృత మరియు అసభ్యకరమైన ప్రవర్తన ను ప్రదర్శిస్తున్నట్లు నివేధికలు సూచిస్తున్నాయి. సాధారణంగా రోడ్డు వినియోగదారులకు మరియు ముఖ్యంగా మహిళలు మరియు పిల్లలకు చికాకు మరియు ఆటంకము కలిగించి ప్రజా ప్రశాంతతకు దారితీస్తుంది. కావున బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీచేయడం జరిగింది.

*ముఖ్యగమనిక* :- పైన తెలియజేసిన నిబంధనలను ఎవ్వరయినఅతిక్రమించినయెడల వారిపై సంబంధిత చట్టాల ప్రకారం తగు చర్యలు తీసుకోవడానికి నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లోని పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ లకు / ఎస్.ఐ లకు *గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్*., గారు అధికార ఉత్తర్వులను జారీచేయడం జరిగింది. *ఇట్టి ఉత్తర్వులు తేది:1-05-2026 నుండి తేది:15-05-2026 వరకు అమలులో* ఉంటుంది. కావున ప్రజలందరూ సంబంధిత పోలీస్ అధికారులకు సహకరించగలరు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

తెలంగాణ రైజింగ్ లక్ష్యాల సాధనకు సమగ్ర ప్రణాళిక: సీఎం రేవంత్ రెడ్డి

0
తెలంగాణ రైజింగ్ లక్ష్యాల సాధనకు సమగ్ర ప్రణాళిక: సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, అలాగే 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల...

రైతులకు, మహిళలకు ప్రజా ప్రభుత్వంలో పెద్దపీట: సీఎం రేవంత్ రెడ్డి

0
రైతులకు, మహిళలకు ప్రజా ప్రభుత్వంలో పెద్దపీట: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో రైతులు, మహిళల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి A. Revanth Reddy అన్నారు. హిందూ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం...

కారు ఢీకొని పెయింటింగ్‌ కార్మికుడు మృతి చెందాడు

0
పూణే: 48 ఏళ్ల పెయింటింగ్ కార్మికుడు అతనిపై కారు రివర్స్ చేయడంతో మరణించాడు. అంబేగావ్‌లోని దత్తానగర్‌లో బుధవారం సాయంత్రం బాధితుడు కారు వెనుక నిద్రిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్...

డిసెంబర్ నాటికి 70% ఫ్లీట్ టెక్ స్నాగ్-ఫ్రీ అవుతుంది: MSRTC

0
పూణేలోని స్వర్గేట్ బస్ స్టేషన్ వద్ద MSRTC బస్సులు పూణే: కొత్త బస్సులను ప్రవేశపెట్టడం మరియు వృద్ధాప్య వాహనాలను రద్దు చేయడం వల్ల MSRTC సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుందని రాష్ట్ర రవాణా...

ధర్పల్లి మండల కేంద్రంలో నాలుగు మహిళా భవనాలకు భూమిపూజ

0
ధర్పల్లి మండల కేంద్రంలో నాలుగు మహిళా భవనాలకు భూమిపూజ శనివారం : 06/06/26 /త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  ధర్పల్లి మండల కేంద్రంలో మంజూరైన నాలుగు మహిళా భవనాల నిర్మాణ పనులకు...

తెలంగాణ రైజింగ్ లక్ష్యాల సాధనకు సమగ్ర ప్రణాళిక: సీఎం రేవంత్ రెడ్డి

0
తెలంగాణ రైజింగ్ లక్ష్యాల సాధనకు సమగ్ర ప్రణాళిక: సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, అలాగే 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల...

రైతులకు, మహిళలకు ప్రజా ప్రభుత్వంలో పెద్దపీట: సీఎం రేవంత్ రెడ్డి

0
రైతులకు, మహిళలకు ప్రజా ప్రభుత్వంలో పెద్దపీట: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో రైతులు, మహిళల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి A. Revanth Reddy అన్నారు. హిందూ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం...

కారు ఢీకొని పెయింటింగ్‌ కార్మికుడు మృతి చెందాడు

0
పూణే: 48 ఏళ్ల పెయింటింగ్ కార్మికుడు అతనిపై కారు రివర్స్ చేయడంతో మరణించాడు. అంబేగావ్‌లోని దత్తానగర్‌లో బుధవారం సాయంత్రం బాధితుడు కారు వెనుక నిద్రిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్...

డిసెంబర్ నాటికి 70% ఫ్లీట్ టెక్ స్నాగ్-ఫ్రీ అవుతుంది: MSRTC

0
పూణేలోని స్వర్గేట్ బస్ స్టేషన్ వద్ద MSRTC బస్సులు పూణే: కొత్త బస్సులను ప్రవేశపెట్టడం మరియు వృద్ధాప్య వాహనాలను రద్దు చేయడం వల్ల MSRTC సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుందని రాష్ట్ర రవాణా...

ధర్పల్లి మండల కేంద్రంలో నాలుగు మహిళా భవనాలకు భూమిపూజ

0
ధర్పల్లి మండల కేంద్రంలో నాలుగు మహిళా భవనాలకు భూమిపూజ శనివారం : 06/06/26 /త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  ధర్పల్లి మండల కేంద్రంలో మంజూరైన నాలుగు మహిళా భవనాల నిర్మాణ పనులకు...
Translate »
error: Content is protected !!