శ్రీ వెంకటేశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి
శనివారం : 09/05/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి మండలం సీతాయిపేట్ గ్రామంలో ఐదవ రోజు నూతనంగా నిర్మించిన శ్రీ పద్మావతి గోదాసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విగ్రహం ప్రతిష్ఠాపన మహోత్సవంలో శనివారం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే ను ఆలయ కమిటీ సభ్యులు,గ్రామస్తులు సాదరంగా స్వాగతం పలికారు.























