Homeఆరోగ్యంపట్టణ ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ

పట్టణ ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ

పట్టణ ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ


నిజామాబాద్ నగరంలోని సీతారాం నగర్ కాలనీ లో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రం ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి రాజశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని , గర్భిణీ స్త్రీల నమోదును, 12 వారాల లోపు చేయాలని, ప్రతి గర్భిణీ స్త్రీ నాలుగు సార్లు వైద్యని చేత ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు నిర్వహించాలని, ప్రతి గర్భిణీ స్త్రీ కి రక్త హీనత, పోషకాహారం పై అవగాహన కలిగించాలని అన్నారు. అదేవిధంగా ప్రమాదకర లక్షణాలను గల గర్భిణీ స్త్రీలను ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షించాలన్నారు. రెండవ అంతకంటే ఎక్కువ సార్లు గర్భం దాల్చిన మహిళలకు కుటుంబాన్ని తాత్కాలిక మరియు శాశ్వత పద్ధతులపై అవగాహన కలిగించి బిడ్డకు బిడ్డకు మధ్య మూడు సంవత్సరాలు ఎడం ఉండేలా అవగాహన కలిగించాలన్నారు. ప్రతి గర్భిణీ స్త్రీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవం అయ్యేలాగా ప్రసవ ప్రణాళికను తయారు చేయాలన్నారు. గర్భిణీ సమయంలో మదర్ ఇన్ లేదా మదర్ అవుట్ జరిగితే ఫోన్ ద్వారా సమాచారాన్ని అక్కడ అమ్మవారి ఇంటి వద్ద గాని మరెక్కడ గాని పనిచేస్తున్న వైద్య సిబ్బందికి సమాచారం అందించి పర్యవేక్షించేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు అదేవిధంగా వేరే ప్రాంతాల నుండి ఇక్కడ ఎవరైనా గర్భిణీలు ప్రసాదం కోసం తల్లి గారి ఇంటి వద్దకు వచ్చిన అదే పద్ధతిలో ఇక్కడ కూడా వారి యొక్క ఆరోగ్య క్షేమ సమాచారాన్ని ప్రతిరోజు తెలుసుకుంటూ ఉండాలన్నారు అప్పుడే మాతా శిశు మరణాలు జరగకుండా అరికట్టవచ్చు అని తెలియజేశారు. ప్రసవం జరిగిన వెంటనే గంటలోపు తల్లియొక్క ముర్రూ పాలను తాగించాలని, మరియు వ్యాధి నిరోధక పట్టీకాలను సకాలంలో జాతీయ

ఇమ్యూనైజేషన్ షెడ్యూల్ ప్రకారంగా ఇవ్వాలన్నారు. అదేవిధంగా ఆరోగ్య కేంద్రాల్లో ప్రస్తుత సీజన్ లో ఎదురయ్యే ప్రజారోగ్య సమస్యలైన వడదెబ్బ మొదలగు వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సరిపడా మందులను ఉంచుకోవాలని ముఖ్యంగా ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను వడదెబ్బకు గురయ్యే ఆస్కారం ఉన్నటువంటి చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, వయోవృద్ధులు, మరియు ఇతర దీర్ఘకాల వ్యాధుల వారిని మరియు ఆరుబయట మండుటెండలో పనిచేసే కూలీల ను ప్రత్యేక శ్రద్ధతో వడిదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగుల హాజరు రిజిస్టర్ను, ఓపి రిజిస్టర్ ,మందుల స్టాకు రిజిస్టర్ వివిధ రకాల రిజిస్టర్ లను రిపోర్టులను తనిఖీ చేశారు. ఉద్యోగులందరూ సమయపాలన పాటించి సమయానికి హాజరుకావాలని నియమ నిబంధనలు ఉల్లంఘించి విధులకు గైర్హాజరయ్యే ఉద్యోగులకు శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఉపకేంద్ర పరిధిలో కేటాయించినటువంటి లక్ష్యాలను 100% పూర్తి చేయాలని ఈ సందర్భంగా వైద్య సిబ్బందిని కోరారు. ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని వివిధ శాఖల అనగా మెప్మా, మహిళా శిశు సంక్షేమ శాఖ వారి సమన్వయంతో ప్రణాళిక బద్ధంగా నిర్వహిస్తున్నందుకు అక్కడి సిబ్బందిని అభినందించారు. తనిఖీ సమయంలో ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని డాక్టర్ ప్రత్యూష , పీహెచ్ఎన్ ప్రమీల రాణి, ఏఎన్ఎంలు ఆశాలు ఉన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

జీజీహెచ్ నిజామాబాద్‌లో తొలి విజయవంతమైన పీటీసీఏ (స్టెంట్) ప్రక్రియ

0
జీజీహెచ్ నిజామాబాద్‌లో తొలి విజయవంతమైన పీటీసీఏ (స్టెంట్) ప్రక్రియ నిజామాబాద్, జూన్ 5: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్), నిజామాబాద్‌లో గుండె వైద్య సేవల విభాగం మరో చారిత్రాత్మక మైలురాయిని నమోదు చేసింది. ఆసుపత్రిలో...

500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు

0
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు హైదరాబాద్, జూన్05: నగరంలో మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో పలు స్పా సెంటర్లపై పోలీస్ బృందాలు శుక్రవారం ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. దాదాపు...

జేఈఈ మెయిన్స్‌లో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంక్ సాధించిన శివానికి ఘన సన్మానం

0
జేఈఈ మెయిన్స్‌లో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంక్ సాధించిన శివానికి ఘన సన్మానం... శుక్రవారం : 05/06/26 త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్ల నవీన్  జేఈఈ మెయిన్స్ పరీక్షలో జిల్లా స్థాయిలో ప్రథమ ర్యాంక్, రాష్ట్ర...

ధర్పల్లిలో మహామేరు క్షత్రియ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

0
ధర్పల్లిలో మహామేరు క్షత్రియ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక... శుక్రవారం  : 05/06/26 త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో మహామేరు క్షత్రియ సంఘం నూతన...

ఐలాపూర్ ఐకాన్ క్రికెట్ టోర్నమెంట్ ఘన ముగింపు

0
ఐలాపూర్ ఐకాన్ క్రికెట్ టోర్నమెంట్ ఘన ముగింపు నిజామాబాద్ జిల్లా, నందిపేట్ మండలం, ఐలాపూర్ గ్రామంలో గత 20 రోజులుగా ఉత్సాహంగా కొనసాగిన ఐలాపూర్ ఐకాన్ క్రికెట్ టోర్నమెంట్ ఈరోజుతో ఘనంగా ముగిసింది. ఈ...

జీజీహెచ్ నిజామాబాద్‌లో తొలి విజయవంతమైన పీటీసీఏ (స్టెంట్) ప్రక్రియ

0
జీజీహెచ్ నిజామాబాద్‌లో తొలి విజయవంతమైన పీటీసీఏ (స్టెంట్) ప్రక్రియ నిజామాబాద్, జూన్ 5: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్), నిజామాబాద్‌లో గుండె వైద్య సేవల విభాగం మరో చారిత్రాత్మక మైలురాయిని నమోదు చేసింది. ఆసుపత్రిలో...

500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు

0
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు హైదరాబాద్, జూన్05: నగరంలో మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో పలు స్పా సెంటర్లపై పోలీస్ బృందాలు శుక్రవారం ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. దాదాపు...

జేఈఈ మెయిన్స్‌లో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంక్ సాధించిన శివానికి ఘన సన్మానం

0
జేఈఈ మెయిన్స్‌లో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంక్ సాధించిన శివానికి ఘన సన్మానం... శుక్రవారం : 05/06/26 త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్ల నవీన్  జేఈఈ మెయిన్స్ పరీక్షలో జిల్లా స్థాయిలో ప్రథమ ర్యాంక్, రాష్ట్ర...

ధర్పల్లిలో మహామేరు క్షత్రియ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

0
ధర్పల్లిలో మహామేరు క్షత్రియ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక... శుక్రవారం  : 05/06/26 త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో మహామేరు క్షత్రియ సంఘం నూతన...

ఐలాపూర్ ఐకాన్ క్రికెట్ టోర్నమెంట్ ఘన ముగింపు

0
ఐలాపూర్ ఐకాన్ క్రికెట్ టోర్నమెంట్ ఘన ముగింపు నిజామాబాద్ జిల్లా, నందిపేట్ మండలం, ఐలాపూర్ గ్రామంలో గత 20 రోజులుగా ఉత్సాహంగా కొనసాగిన ఐలాపూర్ ఐకాన్ క్రికెట్ టోర్నమెంట్ ఈరోజుతో ఘనంగా ముగిసింది. ఈ...
Translate »
error: Content is protected !!