ధర్పల్లి మండల కేంద్రంలోని గాంధీ చౌక్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేడు దర్పల్లి మండల కేంద్రంలోని హనుమాన్ మందిర్ వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పదాధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జాతీయ జెండా ఎగరేసిన తర్వాత జిర్రా మహిపాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం అందరూ కలిసి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు జీర్రామహిపాల్ సీనియర్ నాయకులు కర్క గంగారెడ్డి జనరల్ సెక్రెటరీలు సరిచంద్ర కర్రల శ్రీకాంత్ యూత్ అధ్యక్షులు దోర్నాల రాజశేఖర్ తిరుపతి నాయక్ బాడీద రెడ్డి సుభాష్. హగ్గు గంగ మల్లు. చెలిమెల భూమన్న పూసిన భాస్కర్ శేఖర్ రామన్న గాండ్ల బక్కన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారుజై తెలంగాణ – జై భారత్























