Homeఆర్మూర్ER ఫౌండేషన్ కార్యాలయంలో మీడియా సమావేశం ...

ER ఫౌండేషన్ కార్యాలయంలో మీడియా సమావేశం …

ER ఫౌండేషన్ కార్యాలయంలో మీడియా సమావేశం …


త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గణేష్ గౌడ్


నీట్ పేపర్ లీకేజీ కావడం అత్యంత బాధాకరమని ER ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ అన్నారు. శుక్రవారం ఆయన ఆర్మూర్ పట్టణంలోని ER ఫౌండేషన్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. డీల్లీలో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ చేయడం సమంజసం కాదన్నారు. నీట్ పేపర్ లీకేజీ ఘటనపై దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తు పరీక్ష విధానంపై సామాజిక బాధ్యత కలిగిన సోషల్ ఆర్గనైజేషన్ సంస్థలు ప్రశ్నించాల్సిన అవసరం వచ్చిందన్నారు. నీట్ 2026 పరీక్ష ప్రశ్నార్థకంగా మిగిలిపోయిందన్నారు. కష్టపడి చదివి పరీక్ష రాసిన విద్యార్థులకు పరీక్ష లీకేజీతో వారిలో మానసిక వేదన, మానసిక ఆందోళన వారిపై ప్రభావాన్ని చూపుతుందన్నారు. వాస్తవంగా ఇటువంటి రాజకీయ వ్యవస్థలో చదువుకున్న వ్యక్తి, నైతిక విలువలు ఉన్న వ్యక్తి రావాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంబేద్కర్ గొప్ప విద్యావంతుడు కావడం వల్ల మనకు రాజ్యాంగం వచ్చిందన్నారు. ఆయనంటే తనకు ఎంతో గౌరవం అన్నారు. ఆయనను ఫాలో అవుతున్నానని స్పష్టం చేశారు. విద్యావంతులు ఉంటేనే రాష్ట్రాభివృద్ధి, దేశాభివృది కావడానికి అవకాశం ఉందన్నారు. కర్రలు పట్టుకునే నాయకులు మనకు వద్దని, దౌర్జన్యాలు, రెచ్చగొట్టే నాయకులను నమ్మవద్దని కోరారు. కేంద్ర,

రాష్ట్ర ప్రభుత్వాలు పరీక్ష లీకేజీలను అరికట్టాలని, విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యా వ్యవస్థపై సమాజంపై, సొసైటీపై నమ్మకం కలిగేలా ప్రతి ఒక్కరు ప్రవర్తించాలని, ఆ బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని చెప్పుకొచ్చారు. ఢిల్లీలో విద్యార్థులపై కర్కశంగా లాఠీచార్జీ చేయడాన్ని ER ఫౌండేషన్ ఖండిస్తుందన్నారు. అనవసరంగా రాజకీయ శక్తులు మనల్ని రెచ్చగొడితే.. రెచ్చిపోయి అనవసరంగా కేసుల్లో ఇరుక్కోవదని హితవు పలికారు. ER ఫౌండేషన్ సభ్యులు అర్గుల్ సురేష్, రామ్ చందర్, నూకల శేఖర్, బ్యాంకు నవీన్, వినోద్, దినేష్, ముఖేష్, కెవి రమణ, కరాటే భోజన్న, ఓమ్ ట్రేడర్స్ గంగా మోహన్, కర్తన్ నవీన్, తుకారామ్, సురేందర్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి…

0
యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి... విద్యా సంస్థలను దూర ప్రాంతాల్లో ఏర్పాటు చేసి విద్యార్థులకు ఇబ్బందులను కలిగించవద్దు... టిఎన్ఎస్ఎఫ్,టిజెఎస్,టి ఎన్విఎస్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి నియోజకవర్గానికి కేటాయించిన యంగ్ ఇండియా...

జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు!

0
జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు! తెలంగాణలో జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితిని సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జర్నలిస్టుల...

ADF ద్వారా పేద కుటుంబాలకు అండగా ఎంపీ అర్వింద్ ధర్మపురి…

0
ADF ద్వారా పేద కుటుంబాలకు అండగా ఎంపీ అర్వింద్ ధర్మపురి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి జన్మదినం సందర్భంగా ఆయన ఆధ్వర్యంలోని అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ (ADF)...

గంజాయి, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన కమ్మర్‌పల్లి పోలీసులు…

0
గంజాయి, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన కమ్మర్‌పల్లి పోలీసులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... కమ్మర్‌పల్లి మండల పరిధిలోని మారుతినగర్, హాసాకొత్తూర్ గ్రామం లో కమ్మర్‌పల్లి ఎస్సై శ్రీ. CH.సతీశ్ గారి ఆధ్వర్యంలో...

బెంగళూరులో కర్ణాటక మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…

0
బెంగళూరులో కర్ణాటక మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కర్ణాటక రాష్ట్ర కేబినెట్ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ రిజ్వాన్ అర్షద్...

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి…

0
యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి... విద్యా సంస్థలను దూర ప్రాంతాల్లో ఏర్పాటు చేసి విద్యార్థులకు ఇబ్బందులను కలిగించవద్దు... టిఎన్ఎస్ఎఫ్,టిజెఎస్,టి ఎన్విఎస్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి నియోజకవర్గానికి కేటాయించిన యంగ్ ఇండియా...

జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు!

0
జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు! తెలంగాణలో జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితిని సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జర్నలిస్టుల...

ADF ద్వారా పేద కుటుంబాలకు అండగా ఎంపీ అర్వింద్ ధర్మపురి…

0
ADF ద్వారా పేద కుటుంబాలకు అండగా ఎంపీ అర్వింద్ ధర్మపురి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి జన్మదినం సందర్భంగా ఆయన ఆధ్వర్యంలోని అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ (ADF)...

గంజాయి, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన కమ్మర్‌పల్లి పోలీసులు…

0
గంజాయి, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన కమ్మర్‌పల్లి పోలీసులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... కమ్మర్‌పల్లి మండల పరిధిలోని మారుతినగర్, హాసాకొత్తూర్ గ్రామం లో కమ్మర్‌పల్లి ఎస్సై శ్రీ. CH.సతీశ్ గారి ఆధ్వర్యంలో...

బెంగళూరులో కర్ణాటక మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…

0
బెంగళూరులో కర్ణాటక మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కర్ణాటక రాష్ట్ర కేబినెట్ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ రిజ్వాన్ అర్షద్...
Translate »
error: Content is protected !!