ఇంద్రనగర్ తండ కాంగ్రెస్ గ్రామశాఖకు నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ఇంద్రనగర్ తండ గ్రామపంచాయతీ పరిధిలో నూతన కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులుగా మాలవత్ బాలునాయక్ ఉపాధ్యక్షులుగా మాలవత్ హరిలాల్ కార్యదర్శిగా కడవత్ రాయల్ కోశాధికారి ఇక్య నాయక్ సలహాదారులుగా మాలవత్ రెడ్డి నాయక్ కేతావత్ గోవింద్ నాయక్ గారు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది మలవత్ బాలు నాయక్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి బాధ్యతను అప్పగించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారికి మరియు డీసీసీ వైస్ ప్రసిడెంట్ ఆర్మూర్ బాలరాజ్ మండల ప్రసిడెంట్ గాదె నరేష్ గార్లకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ధర్పల్లి సర్పంచ్ శ్రీనివాస్ ఇంద్రనగర్ తండ ఉప సర్పంచ్ గోవింద్ నాయక్ రాయల్ భిక్య నాయక్ గోపీచంద్ దేవిదాస్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు























