Homeతెలంగాణనేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మోడల్ సైన్స్ నీట్ పీజీ ఎగ్జామినేషన్ 2-5-2026 నాడు...

నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మోడల్ సైన్స్ నీట్ పీజీ ఎగ్జామినేషన్ 2-5-2026 నాడు కలదు, అట్టి పరీక్ష కేంద్రము వద్ద సెక్షన్ 163 BNSS అమలు : పోలీస్ కమిషనర్ వెల్లడి

నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మోడల్ సైన్స్ నీట్ పీజీ ఎగ్జామినేషన్ 2-5-2026 నాడు కలదు, అట్టి పరీక్ష కేంద్రము వద్ద సెక్షన్ 163 BNSS అమలు : పోలీస్ కమిషనర్ వెల్లడి


నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ నగరంలోని అర్సపల్లి పరిధిలో సమీపంలో తేది 2-5-2026 (శనివారం)రోజున నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మోడల్ సైన్స్ నీట్ పీజీ ఎగ్జామినేషన్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ తరఫున కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు  నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి.సాయి చైతన్య, ఐ.పీ.ఎస్., తెలిపారు. పరీక్షలు జరిగే రోజుల్లో మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షా కేంద్రము పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 163 BNSS (పాత సెక్షన్ 144 సి‌.ఆర్‌.పి‌.సి ) అమలులో ఉంటుందని వెల్లడించారు.

ఈ ఉత్తర్వుల ప్రకారం పరీక్షా కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో ఇద్దరికి మించి గుంపులుగా చేరడం నిషేధం. పరీక్షల సమయంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు అన్ని పరీక్ష కేంద్రాలలో తేది:-02-5-2026 నాడు (ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు)సమీపంలోని ఇంటర్నెట్ సెంటర్లు , జిరాక్స్ షాపులు మరియు స్టేషనరీ దుకాణాలను తప్పనిసరిగా మూసివేయాలని సంబంధిత యజమానులకు సూచనలు జారీ చేసినట్లు తెలిపారు.

పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో ప్రత్యేక బందోబస్త్ ఏర్పాటు చేయబడుతుందని , కేంద్రాల వద్ద అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచుతామని పోలీస్ కమిషనర్  తెలిపారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పరీక్షలు రాసే విద్యార్థులందరూ ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి విజయవంతంగా ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షిస్తూ *పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య, ఐపీఎస్.,*  విద్యార్థులకు “ ఆల్ ది బెస్ట్ ” తెలిపారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

తెలంగాణ రైజింగ్ లక్ష్యాల సాధనకు సమగ్ర ప్రణాళిక: సీఎం రేవంత్ రెడ్డి

0
తెలంగాణ రైజింగ్ లక్ష్యాల సాధనకు సమగ్ర ప్రణాళిక: సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, అలాగే 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల...

రైతులకు, మహిళలకు ప్రజా ప్రభుత్వంలో పెద్దపీట: సీఎం రేవంత్ రెడ్డి

0
రైతులకు, మహిళలకు ప్రజా ప్రభుత్వంలో పెద్దపీట: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో రైతులు, మహిళల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి A. Revanth Reddy అన్నారు. హిందూ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం...

కారు ఢీకొని పెయింటింగ్‌ కార్మికుడు మృతి చెందాడు

0
పూణే: 48 ఏళ్ల పెయింటింగ్ కార్మికుడు అతనిపై కారు రివర్స్ చేయడంతో మరణించాడు. అంబేగావ్‌లోని దత్తానగర్‌లో బుధవారం సాయంత్రం బాధితుడు కారు వెనుక నిద్రిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్...

డిసెంబర్ నాటికి 70% ఫ్లీట్ టెక్ స్నాగ్-ఫ్రీ అవుతుంది: MSRTC

0
పూణేలోని స్వర్గేట్ బస్ స్టేషన్ వద్ద MSRTC బస్సులు పూణే: కొత్త బస్సులను ప్రవేశపెట్టడం మరియు వృద్ధాప్య వాహనాలను రద్దు చేయడం వల్ల MSRTC సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుందని రాష్ట్ర రవాణా...

ధర్పల్లి మండల కేంద్రంలో నాలుగు మహిళా భవనాలకు భూమిపూజ

0
ధర్పల్లి మండల కేంద్రంలో నాలుగు మహిళా భవనాలకు భూమిపూజ శనివారం : 06/06/26 /త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  ధర్పల్లి మండల కేంద్రంలో మంజూరైన నాలుగు మహిళా భవనాల నిర్మాణ పనులకు...

తెలంగాణ రైజింగ్ లక్ష్యాల సాధనకు సమగ్ర ప్రణాళిక: సీఎం రేవంత్ రెడ్డి

0
తెలంగాణ రైజింగ్ లక్ష్యాల సాధనకు సమగ్ర ప్రణాళిక: సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, అలాగే 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల...

రైతులకు, మహిళలకు ప్రజా ప్రభుత్వంలో పెద్దపీట: సీఎం రేవంత్ రెడ్డి

0
రైతులకు, మహిళలకు ప్రజా ప్రభుత్వంలో పెద్దపీట: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో రైతులు, మహిళల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి A. Revanth Reddy అన్నారు. హిందూ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం...

కారు ఢీకొని పెయింటింగ్‌ కార్మికుడు మృతి చెందాడు

0
పూణే: 48 ఏళ్ల పెయింటింగ్ కార్మికుడు అతనిపై కారు రివర్స్ చేయడంతో మరణించాడు. అంబేగావ్‌లోని దత్తానగర్‌లో బుధవారం సాయంత్రం బాధితుడు కారు వెనుక నిద్రిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్...

డిసెంబర్ నాటికి 70% ఫ్లీట్ టెక్ స్నాగ్-ఫ్రీ అవుతుంది: MSRTC

0
పూణేలోని స్వర్గేట్ బస్ స్టేషన్ వద్ద MSRTC బస్సులు పూణే: కొత్త బస్సులను ప్రవేశపెట్టడం మరియు వృద్ధాప్య వాహనాలను రద్దు చేయడం వల్ల MSRTC సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుందని రాష్ట్ర రవాణా...

ధర్పల్లి మండల కేంద్రంలో నాలుగు మహిళా భవనాలకు భూమిపూజ

0
ధర్పల్లి మండల కేంద్రంలో నాలుగు మహిళా భవనాలకు భూమిపూజ శనివారం : 06/06/26 /త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  ధర్పల్లి మండల కేంద్రంలో మంజూరైన నాలుగు మహిళా భవనాల నిర్మాణ పనులకు...
Translate »
error: Content is protected !!